Home » Andhra Pradesh
ఏపీలో త్వరలోనే మద్య రహితంగా చూడనున్నామా ? అంటే ఎస్ అనే సమాధానం వస్తోంది. ఎందుకంటే సీఎం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఇందుకు నిదర్శనం. మద్యాన్ని దశల వారీగా ఎత్తివేస్తామని సీఎం జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కొక్క నిర్ణయం
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల�
కరోనా వైరస్ పరీక్షల కిట్లు కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్ ను కాదని…. సదరు కంపెనీలో తాను డైరెక్టర్ నని రుజువు చేస్తే మే 2 వతేదీ,శనివారం, ఉదయం9 గంటలకు రాజీనామా చేస్తానని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్�
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలోనే రిజిష్టర్ అవుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 30 నుంచి 60 కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. కరోనా వై
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపు కు కొన్ని అదనపు గైడ్ లైన్స్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రూపోందించిం
కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోఉన్న తనతో ఫ్రెండ్స్ సరిగా మాట్లాడటంలేదనే మనస్తాపంతో రంజిత(18) అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా కలకడ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అంజనాదేవి మండలంలోని బాలయ్యగారి పల్లె పంచాయతీ సచివాల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 73 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నోడల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1332 పాజిటివ్ కేసులకు గానూ 287 మందికి నెగెటివ్ వచ్చి డిశ్చార్జ్ కాగా మొత్తం 1014 మంది వివిధ ఆస్పత్రుల్లో చి�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజూ కొత్త కేసులు బయపడుతూనే ఉన్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 30వేలకు చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువలో ఉం�
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నప్పటికీ మూడు రోజుల నుంచి ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. కోవిడ్–19 మృతుల సంఖ్య 31గానే ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 5 రోజులుగా రోజూ 80వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 1259 కేసులు నిర్ధారణ