Home » Andhra Pradesh
లాక్ డౌన్లో మరిన్ని మినహాయింపులనిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా చోట్ల షాపులను తెరుచుకోవచ్చునని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటలకు అన్ని షాపులు తెరుచుక�
సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొవిడ్-19 పరీక్షల్లో 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసుల్లో 1192 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 48 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860మందిగా ఉన�
ఏపీలో మాత్రం కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్ట్లు పెరుగుతున్నా రోజురోజుకూ కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇది.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వారం క్రితం ప్రతిరోజూ 70-80 కేసులు నమోదవగా.. గత నాలుగైదు రోజులుగా 30-40కి మించి పెరగలే�
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు..దశల వారీగా లాక్ డౌన్ కు ముగింపు పలికేందుకు కేంద్రం సిద్ధమౌతోంది. 2020, మే 12వ తేదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలను చేశారు. అందులో భ
ఆంధ్రప్రదేశ్ను కరోనా కలవరపెడుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు వేల సంఖ్యను దాటడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. 2020, మే 12వ తేదీ మంగళవారం కొత్తగా 33 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య
ప్రస్తుతం లాక్ డౌన్ 3వ దశ అమల్లో ఉంది. మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుంది. ఆ తర్వాత కేంద్రం
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. రాష్ట్రంలో కొత్తగా
కరోనా వైరస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో షాపులు ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. దానికి