Home » Andhra Pradesh
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. 5 రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వరుసగా రోజుకు 80 కేసుల చొప్పున నమోదవుత
తాగుబోతు భర్త పెట్టే కష్టాలతో ఒక వివాహిత మహిళ వేరొకరితో బంధం ఏర్పరుచుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను, ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రికరించాలని చూసింది. కానీ పోలీసుల విచారణలో ఆమె చేసిన ప్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా మహమ్మారి విస్తతంగా విస్తరిస్తుంది. అయితే లేటెస్ట్గా కరోనా వైరస్ ఏపీ రాజ్భవన్ను కూడా తాకింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కార్యాలయంలో పనిచేసే నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి�
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో కరోనా సోకిన ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31మందికి కరోనా అంటించిన ఘటన మర్చిపోక ముందే.. ఏపీలోని విజయవాడలోనూ అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి పేకాట ఆడి 17మందికి కరోనా అంటించినట్లు తేలింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్�
పీలోని 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. నిన్నటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే కొవిడ్ కేసులు నమోదు కాలేదు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ రెండు జిల్లాలు నిన్నటివరకు కరోన
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కాగా ఏదైతే జరక్కూడదని అంతా
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ నాలుగు జిల్లాలను అసలు వదలడం లేదు. ఆ జిల్లాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 13 జిల్లాల ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే 66.06 శాతం కేసులు నమోదయ�
గవర్నమెంట్ ఉద్యోగం అనే సరికి ప్రతి ఒక్కరికి అదొక భరోసా. అదృష్టం కొద్ది ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలు ఆలోచనలు మారిపోతాయి. గవర్నమెంట్ జాబ్ రాక ముందు ఒక యువతిని ప్రేమించి.. ఆమెతో హద్దులు దాటి ప్రవర్తించి.. గవర్నమెంట్ జాబ్ వచ్చాక మొహం చాట�
ఆంధ్రప్రదేశ్ లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్ధికంగా బలోపేతం కావటానికి ప్రవేశపెట్టిన వైఎస్సార్ జీరో ఇంట్రెస్ట్ పధకానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్ర�
కరోనా వైరస్ కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించటంతో అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ టైమ్ లో క్రైం రేటు తగ్గినా… గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. దీర్ఘకాల లాక్ డౌన్ నేపధ్యంలో గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ద�