Andhra Pradesh

    మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్..విజయవాడ సబ్ జైలుకు తరలింపు

    July 1, 2020 / 07:09 PM IST

    మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును గుంటూరు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేశారు. అచ్చెన్నాయుడికి కరోనా టెస్టులు చేయనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడును విజయవాడ సబ్ �

    ఏపీలో తొలిసారి పౌరుల హెల్త్ ఎలక్ట్రానిక్ రికార్డుల నమోదు!

    July 1, 2020 / 04:44 PM IST

    వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 108, 104 సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు జీజీహెచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం, నాట్కో ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ కేర్ సెంటర్‌ను సీఎం ప�

    ప్రజారోగ్యంలో సువర్ణధ్యాయం ప్రారంభం : ఏపీ సీఎం జగన్

    July 1, 2020 / 01:18 PM IST

    డాక్టర్స్‌ డే సందర్భంగా రాష్ట్రంలోని వైద్యులకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారి అందరికీ ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన 104,108 అంబులెన్స్ సేవల్లో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన 1088 అంబులెన్స్ లను విజయ�

    చిత్తూరు జిల్లాలో కొత్త తరహా మోసం

    July 1, 2020 / 07:44 AM IST

    టెక్నాలజీ పెరిగే కొద్ది సౌకర్యాలు ఎలా పెరిగాయో మోసాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయి. చిత్తూరు జిల్లాలో కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి స్మార్ట్ ఫోన్ లోని డింగ్ టోన్ యాప్ ద్వారా వ్యాపారస్తులను బురిడీ కొట్టించారు.గూగుల్ ప్లే స్టోర్ లో లభించే  ఈ �

    16 మంది ఏపీ హైకోర్టు సిబ్బందికి సోకిన కరోనా

    July 1, 2020 / 12:50 AM IST

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పని చేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రధాన న్యాయవాది ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టులో కూడా క

    కర్నూలు : బనగానపల్లి పీఎస్ లో 12మంది పోలీసులకు కరోనా..కుటుంబాలన్నీ క్వారంటైన్ కు

    June 30, 2020 / 03:43 PM IST

    ఏపీలోని కర్నూలు జిల్లాలోని బనగానపల్లి పోలీస్ స్టేషన్ లో 12మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. హెడ్ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుల్స్,నలుగురు హోంగార్డులకు కరోనా సోకింది. దీంతో వీరిని కర్నూలు, నంద్యాల కోవిడ్ సెంటర్లకు తరలించారు. ఈక్రమంలో క

    నెల్లూరు టూరిజం ఆఫీసులో వికలాంగ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ దాడి..జుట్టుపట్టుకుని ఈడ్చి పడేసి దాడి

    June 30, 2020 / 10:39 AM IST

    ఏపీలోని నెల్లూరు జిల్లా టూరిజం కార్యాలయంలో దారుణం జరిగింది. ఓ మహిళా ఉద్యోగినిపై మేనేజన్ దాడికిపాల్పడ్డాడు. వికలాంగురాలని కూడా చూడకుండా ఏకంగా ఈడ్చి ఈడ్చి కొట్టాడు. అక్కడితో ఊరుకోకుండా మారణాయుధంతో దాడికి దిగాడు. కరోనా సమయంలో నిబంధనల మేరకు మ

    అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో 108, 104 సర్వీసులు.. 1068 కొత్త అంబులెన్సులు ప్రారంభించనున్న సీఎం జగన్

    June 30, 2020 / 09:30 AM IST

    * ఆపదలో ఆదుకునే….కుయ్‌..కుయ్‌…కుయ్‌.. కూతకు ఆధునిక హంగులు * తుప్పుపట్టిన, మూలనపడ్డ వాటి స్థానంలో సరికొత్త వాహనాలు * 108, 104 సర్వీసు గతి మార్చిన జగన్‌ సర్కార్‌ * అత్యవసర వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం * బుధవారం(జూలై 1,2020) అత్యాధునిక అంబ�

    ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు

    June 29, 2020 / 05:19 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జూన్27 శుక్రవారం ఉదయం 9 గంటలనుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగశాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోన్నారు.   జూన్ 27 24,458 మందిక�

    రైతులకు పంటల బీమా సొమ్ము విడుదల 

    June 26, 2020 / 08:01 AM IST

    తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే పలు సందర్భాల్లో  నిరూపించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన పంటల బీమా సొమ్మును చెల్లించేందుకు.. రూ. 596.36 కోట్లను శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్

10TV Telugu News