Home » Andhra Pradesh
మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును గుంటూరు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేశారు. అచ్చెన్నాయుడికి కరోనా టెస్టులు చేయనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడును విజయవాడ సబ్ �
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 108, 104 సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు జీజీహెచ్లో రాష్ట్ర ప్రభుత్వం, నాట్కో ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ కేర్ సెంటర్ను సీఎం ప�
డాక్టర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని వైద్యులకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారి అందరికీ ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన 104,108 అంబులెన్స్ సేవల్లో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన 1088 అంబులెన్స్ లను విజయ�
టెక్నాలజీ పెరిగే కొద్ది సౌకర్యాలు ఎలా పెరిగాయో మోసాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయి. చిత్తూరు జిల్లాలో కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి స్మార్ట్ ఫోన్ లోని డింగ్ టోన్ యాప్ ద్వారా వ్యాపారస్తులను బురిడీ కొట్టించారు.గూగుల్ ప్లే స్టోర్ లో లభించే ఈ �
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పని చేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రధాన న్యాయవాది ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టులో కూడా క
ఏపీలోని కర్నూలు జిల్లాలోని బనగానపల్లి పోలీస్ స్టేషన్ లో 12మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. హెడ్ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుల్స్,నలుగురు హోంగార్డులకు కరోనా సోకింది. దీంతో వీరిని కర్నూలు, నంద్యాల కోవిడ్ సెంటర్లకు తరలించారు. ఈక్రమంలో క
ఏపీలోని నెల్లూరు జిల్లా టూరిజం కార్యాలయంలో దారుణం జరిగింది. ఓ మహిళా ఉద్యోగినిపై మేనేజన్ దాడికిపాల్పడ్డాడు. వికలాంగురాలని కూడా చూడకుండా ఏకంగా ఈడ్చి ఈడ్చి కొట్టాడు. అక్కడితో ఊరుకోకుండా మారణాయుధంతో దాడికి దిగాడు. కరోనా సమయంలో నిబంధనల మేరకు మ
* ఆపదలో ఆదుకునే….కుయ్..కుయ్…కుయ్.. కూతకు ఆధునిక హంగులు * తుప్పుపట్టిన, మూలనపడ్డ వాటి స్థానంలో సరికొత్త వాహనాలు * 108, 104 సర్వీసు గతి మార్చిన జగన్ సర్కార్ * అత్యవసర వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం * బుధవారం(జూలై 1,2020) అత్యాధునిక అంబ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జూన్27 శుక్రవారం ఉదయం 9 గంటలనుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగశాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోన్నారు. జూన్ 27 24,458 మందిక�
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన పంటల బీమా సొమ్మును చెల్లించేందుకు.. రూ. 596.36 కోట్లను శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్