Andhra Pradesh

    ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం, ఒకరి మృతి

    July 7, 2020 / 01:27 PM IST

    ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. మంగళవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి మంత్రి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్�

    తెలుగు రాష్ట్రాల్లో 20 రూట్లలో ప్రైవేటు రైళ్లు.. మార్గాలు, ప్రయాణ సమయం వివరాలు

    July 6, 2020 / 12:02 PM IST

    భారత్‌లోనూ రైల్వేల ప్రైవేటీకరణకు తెరలేచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దశల వారిగా ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి. మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ

    466 మంది పోలీసులకు కరోనా : డీజీపీ గౌతం సవాంగ్

    July 6, 2020 / 12:53 AM IST

    విశాఖలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. డీజీపీ కార్యాలయానికి అనువైన భవనాలను సవాంగ్ పరిశీలించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఎదుర్కోవడంలో ఏపీ ఛాలెంజ్ గా తీసుకుందన్నారు. కరో

    పేదల ఇళ్ల పట్టాల కోసం గ్రామకంఠం భూమి…ఆ భూమి తమదంటూ కుటుంబం ఆత్మహత్యాయత్నం

    July 4, 2020 / 07:55 PM IST

    చిత్తూరు జిల్లాలోని నగరి మండలం ముడిపల్లి గ్రామలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదల ఇళ్ల పట్టాల కోసం గ్రామకంఠ భూమిని చదును చేయడానికి అధికారులు ప్రయత్నించారు. ఆ పనులను స్థానిక గిరి నాయుడు కుటుంబం అడ్డుకుంది. చాలా ఏళ్లుగా ఆ భూమిని తమ ఆధీనంలో ఉందన

    ఏపీలో ఒక్కరోజే 12 కరోనా మరణాలు, 765 కేసులు.. ఆ రెండు జిల్లాల్లో 2వేలు దాటిన బాధితులు

    July 4, 2020 / 02:13 PM IST

    ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 765 కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఆ రెండు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. తాజాగా న�

    మాణిక్యాలరావుకు కరోనా

    July 4, 2020 / 01:23 PM IST

    నేను ఎవరినీ వదలా అంటోంది కరోనా. ఈ రాకాసి బారిన పడిన వారిలో సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రుల్లోనే..హోం క్వారంటైన్ లో ఉండిపోతున్నారు. ఏ మాత్రం భయపడకుండా స్యయంగా..ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడి�

    మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు…వైసీపీ నేత హత్య కేసులో ఆయనపై అభియోగాలు

    July 3, 2020 / 11:42 PM IST

    మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు.  తూర్పుగోదావరి జిల్లా తునిలో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రపై అభియోగాలు ఉన్నాయి. పరారీలో ఉన్న కొల్లు రవీంద్ర�

    అంబులెన్సులు ఆరంభించడం అభినందనీయం…వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

    July 3, 2020 / 10:03 PM IST

    వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు జల్లు కురిపించారు. అంబులెన్సులను ఆరంభించడం అభినందనీయమన్నారు. ఇక కరోనా టెస్టుల విషయంలో కూడా అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పని చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచానికే గడ్డు కా

    వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్

    July 3, 2020 / 07:38 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో  పాజిటివ్ రావటంతో బాధితులు  ఆశ్చర్యానికి గురువుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు కుచెందిన వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు కరోనా పా�

    ఏపీలో కొత్తగా 837 కేసులు..8 మంది మృతి

    July 3, 2020 / 01:33 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38 వేల 898 మంది నమూనాలను పరీక్షించారు. 837 మంది వైరస్ బారిన పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వీర�

10TV Telugu News