Home » Andhra Pradesh
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ప్రధానంగా GHMCలో అధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. 2020, జులై 12వ తేదీ ఆదివారం 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 34 వేల 671కి �
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భక్తవత్సల నగర్ లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని రమ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ముగ్గురు యువకులతో వాట్సాప్ చాట్ చేసిన ఆ యువతి సూసైడ్ చేసుకుంటున్న ఫోటోలను వారికి పంపించింది. ఆ తర్వాత సెల్�
ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైపోయింది. శ్రావణమాసం మొదటి రోజు జులై 22న విస్తరణ చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఖాళీ అయిన రెండు మంత్రి పదవులు ఎవరితో భర్తీ చేస్తారనే దానిపై ఇప్పుడు పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ నుంచి ప్రభుత్వ వర్గాల వరక�
ఏపీలో కరోనా ఎఫెక్ట్ తో అన్ని విధాలుగా ఆర్టీసీ నష్టపోయింది. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రగతి చక్రాలు..ఇప్పుడు రోజుకు రెండు లక్షల మందిని మాత్రమే తీసుకెళ్తున్నాయి. మార్చి 23న నిలిచిపోయిన ప్రగతి చక్రాలు నేటికి పూర్తి�
ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా హామీలిచ్చారు. ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. తానిచ్చిన హామీల్లో ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మరో హామీ తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో 13 జిల్లా�
ఆన్లైన్ కోర్సులు చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందుల�
దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన పార్టీ అది. కొత్త తరం నేతలను రాజకీయాలకు పరిచయం చేసిన పార్టీగా పేరుంది. ఎందరో నేతలను ఆ పార్టీ తయారు చేసింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు నాయకులే కరువైపోతున్నారు.
బీజేపీకి ఓ అద్భుతమైన అలవాటు ఉంది. తనకు అవసరం అనుకునే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి పాగా వేసేయాలని చూస్తుంది. అక్కడున్న ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుంటుంది. వారికి తాయిలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇవన్నీ గతంలో చాలా రాష్ట్రాల్లో అమలు చేసి
కరోనా వైరస్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎదిగొచ్చిన కొడుకులు ముగ్గురు పెళ్లి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారనుకుంటే అందులో ఇద్దరికి కరోనా సోకగా మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదగాధ గుంటూరు జిల్లాలో జరిగింది. వినుకొ
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకైన ఘటనలో అరెస్ట్ అయిన కంపెనీ ప్రతినిధులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. జూమ్ మ్యాప్ ద్వారా నిందుతులను విచారించిన తర్వాత మెజిస్ట్రేట్ వారికి ఈ నెల 22వరకు రిమాండ్ విధించింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో కంపె�