Home » Andhra Pradesh
సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం(జూలై 15,2020) ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. కీలక అంశాలపై చర్చించింది. కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ పూర్తి నిర్ణయాలను మంత్రి పేర్నినాని �
ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. 24 గంటల వ్యవధిలో 43 మంది ప్రాణాలు బలి తీసుకుంది. రాష్ట్రంలో రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీగా కరోనా టెస్టుల నిర్వహిస్తుండగా కేసులు కూడా అంతేస్థాయిలో నమోదు అవుతున్నాయి. మంగళవారం రాష�
విశాఖ సాల్వెంట్ ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధం అయింది. రసాయనాలు కలపడంలో సమతుల్యత పాటించకపోవడం, రియాక్టర్ నిర్మాణాలు పాటించకపోవడం, రియాక్టర్ నిర్వహణలో ప్రమాణాలు పాటించకపోవడం, రియాక్టర్ వ్యాక్యూమ్ ప్రెసర్ విపరీతంగా పెరిగిపోవడమే విశ�
పెళ్ళై భర్తతో విడాకులు తీసుకున్న మహిళతో సన్నిహితంగా ఉండి, పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకి దిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాల కొల్లుకు చెందిన శంకర శాస్త్రి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళతో క�
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మరోసారి 19 వందలకు పైగా కేసులు రికార్డ్ అయ్యాయి. మంగళవారం(జూలై 14,2020) బులిటెన్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 22వేల 670 మంది నమూనాలు పరీక్షించగా 1,916 పాజిటివ్ కేసులు నిర�
విశాఖపట్నంలో ఈనెల 11 న ఆత్మహత్య చేసుకున్న భూతల శ్రీను మహేష్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ సంగతి తెలిసే అతను ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. విశాఖలోని శాంతి నగర్ కు చెందిన శ్రీనుమహేష్ (44) ఈనెల11 న నాలుగు అంతస్
విశాఖలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్స్ సంస్థలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రాంకీ CETP సంస్థ ప్రాంగణంలో విశాఖ సాల్వెంట్స్ సంస్థ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో
వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం (జులై 16, 2020) నుంచి కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేయడానికి అధికార
తిరుమల వెంకటేశ్వరస్వామికి ఓ అజ్ఞాత భక్తుడు భూరి విరాళం అందజేశాడు. శ్రీవారికి నైవేద్యంగా 20 బంగారం బిస్కెట్లను సమర్పించాడు. శనివారం నాటి లెక్కింపులో ఈ బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి అనిల్ కుమార్ సింఘ�
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. ఇకపై నెలవారీ వేతనాలను సకాలంలో అందించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వ�