Andhra Pradesh

    లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    July 21, 2020 / 09:50 AM IST

    కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ.1.24, డీజిల్‌ప�

    Telangana Coronavirus..ఎక్కడ ఎన్ని కేసులు

    July 21, 2020 / 06:19 AM IST

    తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా ఆగడం లేదు. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు వేలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కేసుల సంఖ్య అమాంతం అధికమౌతున్నాయి. 2020, జులై 20వ తేదీ సోమవారం కొత్తగా 1, 198 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఏడు మరణాలు నమోద�

    బనగానపల్లె పోలీస్ స్టేషన్ లో రెండో సారి కరోనా కలకలం.. 20 మంది పోలీసులకు పాజిటివ్

    July 20, 2020 / 04:59 PM IST

    ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. కర్నూలు జిల్లాలోని బనగానపల్లె పోలీస్ స్టేషన్ లో కరోనా రేపుతోంది. 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇద్దరు ఏఎస్ఐలు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, ఐదు

    త్వరలో BC కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ – సీఎం జగన్

    July 20, 2020 / 01:57 PM IST

    ఈ నెలాఖరు కల్లా BC కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా ? లేదా ? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని, అందరికీ పథకాలు అందేలా చ�

    రాజకీయాల్లో పవన్ ఓటమికి అభిమానులే కారణమా, ఫ్యాన్సే ఆయనకు మైనస్సా? విశ్లేషణ

    July 20, 2020 / 01:41 PM IST

    సినిమాల్లో, ట్విట్టర్ లో విపరీతమైన ఫాలోయింగ్. రాజకీయాల్లోకి వచ్చారు. అభిమానగణం పెరిగింది. అదంతా చూసి ఏపీ రాజకీయాల్లో పెను ప్రభావం చూపిస్తారనే అంచనాలు. ఆయనంటే అభిమానులకు పిచ్చి. ఇంత ఉన్నా అదంతా సినిమాలకే పరిమితమా? అంత ఫాలోయింగ్ ఉన్న పవర్ స్ట�

    తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు కరోనాతో మృతి

    July 20, 2020 / 10:18 AM IST

    కరోనా మహమ్మారి టీటీడీని పట్టి పీడిస్తోంది. శ్రీవారి ఆలయంలో స్వామికి సేవ చేసే అర్చకుల్లో 18 మందికి కరోనా పాజిటివ్ రాగా రెండురోజుల క్రితం పెద్ద జీయర్ స్వామికి కరోనా పాజిటివ్ రాగా మెరుగైన వైద్యం కోసం ఆయన్ను చెన్నై అపోలోకు తరలించినట్లు సమాచారం.

    స్కీములు మావి, పేర్లు మీవా? జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు గుస్సా

    July 19, 2020 / 03:41 PM IST

    ఏపీలో జెండా పాతాలన్నది ఆ పార్టీ లక్ష్యం. అందుకోసం అన్నీ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. రాష్ట్రానికి వివిధ పథకాల కింద నిధులూ ఇస్తోంది. పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇంత చేసినా ఆ విషయాలను జనంలోకి తీసుకెళ్లటంలో మాత్రం విఫలమవుత�

    ఆ మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపే ఛాన్స్ ?

    July 19, 2020 / 09:24 AM IST

    ఏపీలో మూడు రాజధానుల రగడ మళ్లీ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌తో ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయగా.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. ఈ మేరకు గవర్నర్‌కు లేఖలు రాశారు. అయితే రాజధాని ఏర్ప

    మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి సీఎం జగన్ బ్యాడ్ న్యూస్

    July 18, 2020 / 03:39 PM IST

    ఆశావహులు ఎందరో. అదిగో ఇదిగో అని ఊరిస్తున్న ముహూర్తం. ఏపీ కేబినెట్ విస్తరణలో అవకాశం కోసం ఎమ్మెల్యేలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఊహల్లో విహరించేస్తున్నారు. అనుచరుల దగ్గర మనకే చాన్స్ అంటూ చెప్పేసుకుంటున్న�

    బీజేపీ జాతీయ నేతలపై పవన్ పొగడ్తల వర్షం, ఆందోళనలో ఏపీ బీజేపీ నేతలు

    July 18, 2020 / 03:21 PM IST

    ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అది. ప్రభుత్వాలను ప్రశ్నించడం వరకు బాగానే ఉంది. మిత్రులను పొగడటంలో తప్పు లేదు. కాకపోతే, అది కాస్త లిమిట్ లో ఉంటే బాగుంటుంది. రేపు పొద్దున ఆ మిత్రుడితో తేడా వస్తే, మళ్లీ ఇదే నోటితో తిట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ర�

10TV Telugu News