Andhra Pradesh

    ఏపీలో కరోనా మరణాల రేటు 1.06శాతమే…ఇది విజయం – సీఎం జగన్

    July 28, 2020 / 01:43 PM IST

    కరోనా వైరస్ కారణంగా నమోదవుతున్న మరణాల రేటు దేశవ్యాప్తంగా 2.5శాతం పైగా ఉంటే.. ఏపీలో 1.06 శాతం ఉందని..కోవిడ్‌ పరిస్థితిని బాగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు సీఎం జగన్. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ అత్యాధునిక ఆస్పత్రులు లేకపోయి�

    నిత్య పెళ్లి కూతురు : ఆరేళ్లలో నాలుగు పెళ్ళిళ్లు చేసుకున్న కిలేడీ

    July 28, 2020 / 09:40 AM IST

    సూది కోసం సోది కెళితే రంకు యవ్వారం బయటపడ్డట్టు… మొగుడు నన్ను వదిలేసి విదేశాలకు చెక్కేసాడని ఫిర్యాదు చేస్తే ….ఆమె గారి అసలు బాగోతం అంతా బయట పడింది. ఆరేళ్లలో ఒకరికి తెలియకుండా ఒకరిని నలుగురిని పెళ్లి చేసుకుని అందరినీ మోసం చేసింది. ఈ కిలేడీ

    గోవింద మొబైల్ యాప్‌లోనూ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు

    July 28, 2020 / 07:41 AM IST

    తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో జూలై 31న  వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగ‌నున్న‌ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఆన్‌లైన్ టికెట్ల‌ను టిటిడికి చెందిన గోవింద మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చే‌సుకునే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పించింది. ఆండ్రాయిడ్ ఫోన

    బెజవాడలో రౌడీ షీటర్ల ఏరివేత సత్ఫలితాలిచ్చేనా ?

    July 27, 2020 / 07:41 PM IST

    గ్యాంగ్‌ వార్‌ ఘటనతో బెజవాడ పోలీసులు దూకుడు పెంచారు. రౌడీషీటర్స్‌, రౌడీ మూకలపై ఉక్కుపాదం మోపుతున్నారు. బెజవాడలో ఒక్కొక్కరిగా రౌడీ షీటర్‌ల ఎరివేత కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే పలువురిని నగర బహిష్కరణ చేసిన పోలీసులు..మరికొందరి భరతం పట్టే పన�

    తూ.గో. జిల్లా పోలీస్ శాఖలో కలకలం రేపుతున్న సస్పెన్షన్లు

    July 27, 2020 / 07:19 PM IST

    తూర్పుగోదావరి జిల్లాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్ల సస్పెషన్లు పోలీస్‌శాఖలో కలకలం రేపుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి కొందరు.. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం మరికొందరు చేస్తోన్న ఓవరాక్షన్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. గడిచిన

    వివేకా హత్య కేసులో విచారణ స్పీడ్ పెంచిన సీబీఐ

    July 27, 2020 / 01:57 PM IST

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్నవ్యక్తులకు నోటీసులు పంపించారు. గత 10 రోజులుగా నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉండి విచారణ చేపట్టిన అధికారులు ఈ రోజు తమ మకాం �

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందినట్లేనా..

    July 26, 2020 / 08:23 PM IST

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపైనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతోంది. గతంలో ఓసారి అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ రెండు బిల్లులను మండలి పక్కన పెట్టేసింది. దీనిపై సెలెక్ట్‌ కమిటీని వేయడంతో కాలం ముగిసింది. మరోసారి ఈ బిల్లులను అ�

    సరికొత్తగా..సమస్త సమాచారంతో Telangana Health Bulletin

    July 26, 2020 / 12:49 PM IST

    తెలంగాణలో కరోనా కేసులు ఆగడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు రికార్డువుతున్నాయి. ప్రభుత్వం ప్రతి రోజు విడుదల చేసే హెల్త్ బులెటిన్ 2020, జులై 25వ తేదీ శనివారం విడుదల చేయలేదు. కొత్తగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. �

    మీకు బియ్యం కార్డు ఉందా..అయితే ఇన్ కం సర్టిఫికేట్ అవసరం లేదు

    July 26, 2020 / 07:12 AM IST

    ఏపీలో పేదలకు ఎలాంటి కష్ట, నష్టాలు కలుగకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే వారికి అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ సర్టిఫికేట్ విషయంలో వారు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టే

    వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..? ఏమని ఒప్పందం చేసుకున్నారు, ఎలాంటి హామీ లభించిందంటే

    July 25, 2020 / 03:28 PM IST

    గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో దిట్ట. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలైనా గంటా శ్రీనివాసరావు మాత్రం వైజాగ్ ఉత్తరం నుంచి విజయం సాధించారు. ఎప్పుడూ అధికార పార్టీ�

10TV Telugu News