Home » Andhra Pradesh
కరోనా కష్టకాలం.. ఎందరో జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది. వైరస్ సోకి కొందరు కన్నుమూస్తుంటే …ఆర్ధిక నష్టాలు తట్టుకోలేక మరి కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో వ్యాపారంలో నష్టాలు రావటంతో అనంతపురం ధర్మవరం కు చెందిన వ�
పాప్ సింగర్ స్మిత కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఒళ్లు నొప్పులుగా ఉండటంతో అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందన్నారు. “నిన్న నిజంగా దుర్దినం.. ఒళ్లు నొప్పులుగా ఉండటంతో , బహుశా ఎక్కువ�
రాష్ట్ర రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ బాటలోనే తమిళనాడు వెళ్తోందా? చూస్తుంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళ్తోన్న ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా రాజధాని మార్పుపై ప్రణాళికలు స
వైజాగ్ కు క్యాపిటల్ సిటీ రావడం పవన్ ఇష్టం లేదని అనుకుంటానని ఎందుకంటే..గాజువాకలో చిత్తుగా ఓడించారని..అందుకని పవన్ వైజాగ్ పై కసి పెంచుకున్నారా ? నాకు వేరే కారణం కనిపించడం లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బాబు ఏడుస్తున్నాడంటే…అర్థం ఉంది..ర
ఎన్నో పరిణామలు, ట్విస్టుల మీద ట్విస్టులు..సుమారు మూడు నెలల న్యాయపోరాటం ద్వారా ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. 2020, జులై 03వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని SEC కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇదే ప
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వ�
కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసేస్తోంది. వ్యాధి సోకి కొందరు… వ్యాధి సోకుతుందనే భయంతో మరి కొందరు…. వ్యాధి కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో కొందరు బలైపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే జరిగింది. కరోనా జయించి ఇంటికి తిరిగి వచ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత ఎక్కువవుతోంది. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక జూలై నెలలోనే దేశంలోనే అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 1,26,337 కరోనా కేసులు నమోదయ్యాయి. �
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై కర్నూలు జిల్లా ప్రజలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించడంతో… జిల్లాల్లో సంబరాలు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పో
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. గవర్నన్ నిర్ణయాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజల ఆకాంక్షలను కాలరాశారని మండిపడ్డాయి. బీజేపీ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగత