Home » Andhra Pradesh
సెల్ ఫోన్ చార్జర్ తో ఉరి వేసి హత్యచేశాడు ఓ వ్యక్తి. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఈ దారుణానికి ఒడి గట్టాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పరవాడ మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు అనే వ్యక్తి ఫార్మా కంపె
ఏపీలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో చెప్పారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదని..కానీ 2024లో సాధ్యమౌతుందని జోస్యం చెప్పారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అంత సులభం కాదని, రాష్ట్రంలో ప్రత
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం పరిమితంగా ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తెలిపారు. గతంలో రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో..ప్రస్తుతం అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో, దే
ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిపై వివాదం చెలరేగింది. దీనిపై ఏపీ ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అక్రమాలంటూ ఆరోపిస్తున్న ఏపీక�
విజయవాడ రమేష్ హాస్పటల్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఉదయం కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రకాశంజిల్లా కందుకూరుకు చెందిన తల్లి,
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం త్వరలోనే సర్వదర్శనం టోకెన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఆగస్టు నెలాఖరున జరిగే బోర్డు సమావేశంలో చర్చించి… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిబ
ఆమెకు 26, అతనికి 19…..అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు తెలీయకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనకంటే వయస్సులో 7 ఏళ్ల చిన్నవాడైన యువకుడితో పెళ్
కరోనా పేషెంట్ల చికిత్స కోసం విజయవాడలోని రమేష్ హాస్పటల్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న, గవర్నర్ పేట, స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆదివారం తెల్లవారు ఝూమున జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ�
తమిళనాడుకు చెందిన ప్రేమ జంట పరారైన ఘటనలో చిత్తూరు జిల్లా నాగలాపురానికి చెందిన ఒక ఆశ్రమ నిర్వాహాకుడిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజులకండ్రిగలో యోగ్యత అనే పేరుతో ప్రభు అనే వ్యక్తి కొన్నాళ్లుగా అనాధ ఆశ్రమం నిర్వహిస్తున్నా�
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ కేర్ సెంటర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం జగన్కు ఫోన్ చేశారు. అగ్నిప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. రమేష్ అనే ప్రైవేటు హాస్పిటల్ హోటల్ను లీజుకు