Andhra Pradesh

    కరోనా కట్టడికి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..ఆసుపత్రుల సంఖ్య పెంపు

    August 21, 2020 / 02:00 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రబలుతున్న తీరు, తీసుకుంటున్న చర్యలపై వైద్యులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మరో కీలక నిర్�

    అమరావతి పోరాటంలో పవన్‌, వీర్రాజు చెప్పేదేంటి?

    August 20, 2020 / 09:15 PM IST

    బీజేపీ, జనసేన అధ్యక్షుల వ్యవహార శైలి అమరావతి రైతుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఒకపక్క కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల చిరంజీవిని కలవడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ సందర్భంగా చిరంజీవి అన్న మాటలు రాజక�

    ఏపీలో తగ్గని కరోనా కేసులు.. 3వేలు దాటిన మరణాలు

    August 20, 2020 / 06:54 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎంతమాత్రం తగ్గడం లేదు.. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా మరణాలు 3 వేలు దాటేశాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 55, 551 శాంపిల్స్ పరీక్షించగా 9,393 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధార�

    గురు,శుక్రవారాల్లో వర్షాలు…..శనివారం మరో అల్పపీడనం

    August 20, 2020 / 07:53 AM IST

    ఈశాన్య బంగా‌ళా‌ఖాతం, దాని పరి‌స‌ర‌ప్రాం‌తాల్లో ఏర్పడిన ఉప‌రి‌తల ఆవ‌ర్తన ప్రభా‌వంతో బుధ‌వారం ఉదయం 5.30 గంటలకు ఉత్తర బంగా‌ళా‌ఖాతం, దాని పరి‌సర ప్రాంతాల్లో అల్ప‌పీ‌డనం ఏర్ప‌డింది. ఇది ఉదయం 8.30 గంట‌లకు తీవ్ర అల్ప‌పీ‌డ‌నంగా  మారి వాయవ్య బంగా‌ళా‌ఖ�

    ఏపీలో కరోనా తీవ్రత తగ్గడంలేదు…

    August 19, 2020 / 05:12 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గడం లేదు.. రోజురోజుకీ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ కరోనా కేసుల తీవ్రత తగ్గినట్టే కనిపించినా మళ్లీ కరోనా తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీ సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాలోనూ �

    ఏపీలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి

    August 18, 2020 / 05:17 PM IST

    కరోనా కేసులు తగ్గాయనుకున్న లోపే మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ పెరిగిపోయాయి.. ర్యాపిడ్ టెస్టులతో కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో పీక్ స్టేజ్ దాటేసింది.. ఇక కరోనా కేసులు తగ్గుతున్నాయలే అనుకున్న ఒక్కరోజులోనే మళ్లీ కరోనా కేసుల తీవ్రత �

    ఏపీలో కరోనా పీక్ దాటేసిందా? తగ్గుతున్న కేసులు

    August 17, 2020 / 06:57 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పీక్ దాటేసిందా? చూస్తుంటే అలానే కనిపిస్తోంది.. మొన్నటివరకూ కరోనా కేసులతో అల్లాడిపోయిన ఏపీలో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లోనూ భారీగా కనిపించిన కేసులు ఇప్పుడు తగ్గినట్టు కనిపి

    ‘‘పుర్రె’’ రాజు పక్కనున్న అమ్మాయి ఎవరు?..

    August 17, 2020 / 06:50 PM IST

    విశాఖపట్నం రెల్లివీధిలో సైకో రాజు పుర్రెను కాల్చుకుతున్న ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వన్‌టౌన్ పోలీసులకు సమాచారమందించడంతో సంఘటనా స్థలానికి వచ్చి రాజును అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ‘‘ఆదివారం నాన్‌వెజ్’’ అంటూ మనిషి పుర్రె, క�

    బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం

    August 16, 2020 / 07:32 AM IST

    ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బొత్స మాతృమూర్తి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుఝూమున కన్ను మూశారు. గత నెలరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖపట్నంలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు ఝూము

    అమ్మాయిలను ఎరవేసి ఆన్ లైన్ లో డబ్బులు కాజేస్తున్న వ్యక్తి అరెస్ట్

    August 15, 2020 / 02:58 PM IST

    కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఉన్నఉద్యోగాలు ఊడి కొందరు బాధపడుతుంటే ఉద్యోగానికి ఆఫీసుకు వెళ్లకుండా వర్క్ ఫ్రం హోంచేస్తూ మిగిలిన ఖాళీ టైమ్ ఎలా గడపాలా అనుకున్నవాళ్లు కొందరు…..అలాగే కాలేజీలు లేక విద్యార్దులు టైంపాస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించార

10TV Telugu News