Home » Andhra Pradesh
కరోనా వైరస్ మహమ్మారి గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యేని, ఆయన కుటుంబసభ్యులను అధికారులు ఐసోలేషన్ కి తరలించారు. కరోనావైరస్ సోకిందన్న
భారతదేశమంతా లాక్ డౌన్..పలు ఆంక్షలు..దీంతో ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు నడుం బిగించాయి. ప్రధానంగా నిత్యావసర సరకులపై దృష్టి సారించింది. తెలుగ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇప్పట్లో శాంతించే పరిస్థితి కనిపించట్లేదు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అయిన పరిస్థితి. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి రాబోయే మూడు నెలల్లో చూడబోతున్నట్లు ఇప్పటికే అంచనా
కరోనాపై పోరాటానికి రూ. 4 కోట్లు విరాళం ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ఇద్దరు ఎన్ఆర్ఐలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మైలవరంలో హోమ్ క్వారెంటైన్ పాటించని ఇద్దరు ఎన్నారైలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 14వ తేదీన అమెరికా నుంచి వచ్చిన కొ�
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి నియోజక వర్గంలోనూ క్వారంటైన్ పడక
కరోనా ఎఫెక్ట్ : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి రూపాయల విరాళం ప్రకటించిన ప్రభాస్..
ఏపీ రాష్ట్రంలో విద్యార్థుల విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాయకుండానే..పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. 2020, మార్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణపై విధించిన లాక్డౌన్పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకే చోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగ�
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో తొలి కేసు నమోదైంది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. యువకుడికి కరోనా