Home » andhra prdesh
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. నిన్న కొత్తగా 86 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆడపిల్లలు పుట్టారని భార్యను వదిలేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. భర్త వదిలేయటం... పిల్లల్ని పోషించలేక బతుకు భారమై ఆ మహిళ ఆత్మహత్యాయత్నం
young pharmacist committed suicide : పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో ఓ ఫార్మసిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు మోసం చేయటం వల్లే తన కుమార్తె సూసైడ్ చేసుకుందని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఏలూరు కు చెందిన వెదురుపర్తి సౌజన్య(24) అనే యువత�
కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు జగన్ ను బెదిరించాలని చంద్రబాబు నాయుడు చెపుతున్నాడని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. అసెంబ్లీలో ఈరోజు రాజధానిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ…అమరావతిని రాజధానిలోనే �