Home » andhra techie
ఆన్లైన్లో ప్రేమించిన యువతికోసం వెళ్లి దురదృష్టవశాత్తు పాకిస్తాన్ భూభాగంలోకి అడుగుపెట్టి, అక్కడే అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి ఎట్టకేలకు ఇండియాకు వచ్చిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రశాంత్ విశాఖకు చేరుకున్నారు.
కరోనా వైరస్(coronavirus) ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్(wuhan) లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతి(annem jyothi) గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.