Home » Andhra University
యూనివర్సిటీ ఇటీవలి కాలంలో విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. పుస్తకాల్లోని పాఠాలు బోధించి, మార్కుల జాబితాలను అందించే విధానం కాకుండా.. విద్యార్థి అభివృద్ధికి, వారి భవిష్యత్తు మార్గదర్శిగా, పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారింది.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి ఆంధ్రా యూనివర్సిటీలో అకడమిక్ ఫీజు సంవత్సరానికి 8000 నుండి 14500 వరకు ఉంటుంది , అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంవత్సరానికి11000 నుండి 17500 వరకు పీజు ఉంటుంది.
పీహెచ్ డీ కావాలంటే తనతో బయటకు రావాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు థీసిస్ పూర్తి చేసేందుకు ఏకంగా రూ.2లక్షలు అడిగారని ఆరోపణలు గుప్పించారు.(Andhra University)
హైదరాబాద్ సెంటర్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పా అన్ని ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు. 26,799 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు.
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంపస్ లో గంజాయి అమ్మకం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డు ఉం�
ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా కండోమ్ ప్యాకెట్లు. పక్కలు, పరుపులు, వ్యభిచారం. వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు. డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు..(Andhra University Campus)
ఇంజనీరింగ్ క్యాంపస్ వెనుక ప్రాంతం చెట్లు పెరిగి నిర్మానుష్యంగా మారింది. ఇదే అదునుగా హిజ్రాలు ఆ ప్రాంతాన్ని అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు.
పవన్ సినిమా విడుదల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ కు సెలవు. ఫేక్ ప్రచారం నమ్మవద్దంటూ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు సూచించారు.
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు అయింది. ఏయూలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ ను తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ నుంచి సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
Andhra University Covid Containment Zone : విశాఖలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఓ వైపు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్ర, శనివారాల్లో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో 109 మంది విద్యార్థులకు పాజి