Home » Andhra
బైపోల్కు షెడ్యూల్ విడుదల కావడంతో.. సీఎం సొంత జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గం వైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన �
వెంకన్న సన్నిధిలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు.. ఇప్పటి వరకు కేంద్ర నిధులు, తిరుపతి అభివృద్ధిపైనే దృష్టి సారించారు. ఇక ఇప్పుడు హిందూత్వ కార్డ్ను తీసుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్.. భారత్లో జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవ్వగా.. టీకా వేయించుకునేందుకు లక్షల మంది ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీకా వృథా జరిగిపోతూనే ఉంది. వ్యాక్సిన్ను వృథా చేయడంలో తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉండడం ఇప్పుడు ప్రతి ఒక్కర
cops held two Rajasthan thieves in andhra, telangana check post : తెలంగాణాలో దొంగతనం చేసి ఆంధ్రామీదుగా పారిపోవాలని చూసిన ఇద్దరు దొంగలు ఆంధ్రా పోలీసుల చేతికి చిక్కారు. తెలంగాణ సరిహద్దులో ఆంధ్రాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తున�
panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. చివరి నాలుగో దశ ఎన్నికలు 2021, ఫిబ్రవరి 21వ తేదీ ఆదివారం జరుగుతోంది. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పా�
Jagan Sister Sharmila : హైదరాబాద్లోని లోటస్పాండ్. దివంగత సీఎం వైఎస్ కుమార్తె, ఏపీ ప్రస్తుత సీఎం జగన్ సోదరి ఇక్కడే నివాసముంటున్నారు. గత నెలాఖరు వరకు షర్మిలను ఎవరు కలవాలన్నా గేటు దగ్గరే వెయిట్ చేయాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు పడిగాపులు లేకుండానే నేరు
Madanapalle Double Murder : చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారని అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వాత… ఈ అభిప్రాయం మారింది. పెద్ద కుమార�
https://youtu.be/67bVeuEDvus
First phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎ�