Andhra

    నిజాముద్దీన్ ఈవెంట్ తర్వాత ఢిల్లీ, ఆంధ్రాలో 35 మందికిపైగా కరోనా.. తెలంగాణ నుండి 1,000 మందికి పైగా హాజరు

    April 1, 2020 / 12:50 AM IST

    భారతదేశంలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి కారణమైన ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక మత శాఖ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. 800 మందిని బస్సులలో బయటికి తీసుకెళ్లి నగరంలోని వివిధ ప్రాంతాలలో క్వారంటైన్ లో ఉంచా

    ఏపీలో ఢిల్లీ కరోనా కనెక్షన్ : ఆ ఆరుగురు ఎవరెవరిని కలిశారు?

    March 31, 2020 / 10:35 AM IST

    ఏపీని ఢిల్లీ కనెక్షన్ కలవరపెడుతోంది. ఏపీలో బయటపడిన ఆరు కరోనా పాజిటివ్ కేసులకు ఢిల్లీతో సంబంధముంది. ఇప్పుడు ఆ ఆరుగురు ఎవరెవరిని కలిశారు..? వారి నుంచి ఇంకెవరెవరికి వైరస్ పాకింది…? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అధికారులను భయపెడుతున్నాయి. ఢిల్లీలో మతప�

    కరోనావైరస్ : ఏపీలో ఇంటింటి ప్రచారం…10,000 మంది విదేశాల నుంచి వచ్చారని గుర్తింపు

    March 23, 2020 / 07:10 PM IST

    రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

    జెరూసలెం తరహాలోనే తిరుమలలో సెక్యురిటీ

    December 13, 2019 / 11:39 AM IST

    ఇటీవలికాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇజ్రాయిల్ తరహా సెక్యురిటీని పెంచాలని నిర్ణయించుకుంది ప్రభుత�

    రంజీ ట్రోఫీ : పాము దెబ్బకు తొలి మ్యాచ్‌కు బ్రేక్!

    December 9, 2019 / 12:48 PM IST

    మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో అనుకొని అతిథి ఎంట్రీతో ప్రశాంతంగా సాగుతున్న మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన విజయవాడలో జరుగుతున్న కొత్త రంజీ ట్రోఫీ సీజన్ తొలి మ్యాచ్‌లో జరిగి�

    ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతల కోసం కూంబింగ్

    May 12, 2019 / 08:07 AM IST

    విశాఖపట్నం: ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతలు కోసం  ఏపీ, ఒడిషా  పోలీసులు సంయుక్తంగా గాలింపు చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా మావోయిస్టు అగ్రనేతలు గిరిజనులతో సమావేశలు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అ

    సమ్మర్ ఎఫెక్ట్ : గ్రామాల్లో ఏనుగుల సంచారం

    May 11, 2019 / 06:19 AM IST

    శ్రీకాకుళం : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనాలే అల్లాడి పోతుంటే, అడవుల్లో ఉండే మూగ ప్రాణులు మాత్రం తట్టుకోగలుగుతాయా ?….ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎండ వేడిమి తట్టుకోలేని గజరాజులు శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్�

    సీఎం చంద్రబాబే.. పవర్ మాత్రం లేదు : సీఎస్ వ్యాఖ్యల కలకలం

    April 25, 2019 / 08:08 AM IST

    సీఎం చంద్రబాబుకి అధికారం ఉందా లేదా అన్న అంశంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రే అని.. అయితే అధికారాలు మాత్రం ఉండవని స్పష్టం చేశారాయన.  జగన్ గెలిస్తే 24నే ప్రమాణం చేసుకోవచ్చు.. బాబు అయితే ఎప్పుడంటే అప్పు�

    తెలంగాణలో దెబ్బలు తిన్న ఒక్క ఆంధ్రా కుటుంబాన్ని చూపించు : పవన్‌కు పోసాని సవాల్

    March 23, 2019 / 12:29 PM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దర్శకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నారని, బెదిరిస్తున్నారని పవన్ చేసిన ఆరోపణలను ఖండించారు. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా అని పవ�

    జయరాం కేసులో ఉత్కంఠ : జూబ్లిహిల్స్ పీఎస్‌లో నమోదు కాని ఎఫ్ఐఆర్ 

    February 7, 2019 / 11:02 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుకు ఫుల్ స్టాప్ పడడంలేదు. రాకేశ్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ పోలీసులు…ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు. అయితే…కేసుకు సంబం�

10TV Telugu News