Andhra

    బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : బెయిల్ ఇవ్వాలన్న భూమా అఖిల ప్రియ, న్యాయం జరుగుతుందన్న మౌనికా రెడ్డి

    January 7, 2021 / 06:34 AM IST

    Bhuma Akhila Priya bail petition : బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు అండ్ బ్రదర్స్ కిడ్నాప్‌ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు విచారించి వదిలేశారు. ఏ2గా ఉన్న అఖిలప్రియను జైలుకు తరలించారు. అఖిలప్రియ తరపు న్యాయవా�

    వర్ష బీభత్సం….మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి

    October 21, 2020 / 07:24 AM IST

    Heavy rains next three days  : మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్21, మంగళవారం ఉదయం నాడు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి త

    water dispute : కేంద్రానికి CM Kcr లేఖాస్త్రం

    October 3, 2020 / 07:22 AM IST

    water dispute : కృష్ణా – గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో ఏపీ అనుసరిస్తున్న తీరును, ఏడేళ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని తప్పుపడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజ

    APలో పంటల గిట్టు బాటు (minimum support price) ధరలు, ఏ పంటకు ఎంతంటే

    October 1, 2020 / 07:40 AM IST

    support price : ఏపీలో రైతు సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏయే పంటకు ఎంత మద్దతు ధరో ఇస్తారో అధికారికంగా 2020, అక్టోబర్ 01వ తేదీ గురువారం ప్రకటించింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదన్న బెంగ రైతులకు అస్సలు అక్�

    రైతుల సంక్షేమం కోసం, కనీస మద్దతు ధరపై CM JAGAN కీలక ప్రకటన

    October 1, 2020 / 06:58 AM IST

    cm jagan : ఏపీలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధరలు (minimum-support-price) ప్రకటించనుంది. కనీస మద్దతు ధరలో రాజీ పడొద్దని సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం ఖరారు చేసే మద్దతు ధర కంటే తక్కువకు పంటలు కొనుగోలు

    రథంలో సింహాలు మాయం : దుర్గమ్మ చూస్తూ ఊరుకుంటుందా ? శిక్షిస్తుందా ?

    September 17, 2020 / 02:28 PM IST

    Bejawada దుర్గమ్మ గుడిలో ఏం జరుగుతోంది. రథానికి ఉన్న విగ్రహాలు మాయం కావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలా మాయమయ్యానే చర్చ జరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు మానవ తప�

    ఏపీలో 8 స్పెషల్ కోర్టులు ఏర్పాటుకు గవర్నమెంట్ ఆర్డర్స్

    August 25, 2020 / 07:50 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో 8 స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. పోక్సో కేసుల విచారణ కోసమే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలో ప్రత్�

    ఆంధ్రాలో పట్టణాల కంటే గ్రామాల్లోనే కరోనా వ్యాప్తి ఎక్కువ

    August 24, 2020 / 09:21 PM IST

    ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జనాభా.. కరోనా వ్యాప్తికి ఎక్కువ లోనవుతుంది. పట్టణ జనాభాతో పోలిస్తే గ్రామీణ వాతావరణంలోనే ఎక్కువ వ్యాప్తి జరుగుతుందని సెరో సర్వే తొలిదశలో వెల్లడైంది. అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఈ సర్వే నిర్వహిం�

    AnnapurnaStudios : అమ్మమ్మను గుర్తు చేసుకున్న సుమంత్

    August 13, 2020 / 11:08 AM IST

    హీరో సుమంత్ తన అమ్మమ్మ అక్కినేని అన్నపూర్ణను గుర్తు చేసుకున్నారు. 2020, ఆగస్టు 13వ తేదీ బుధవారం ఆమె జయంతి. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా…సుమంత్ ఓ ట్వీట్ చేశారు. ‘నా అమ్మమ్మ/ అమ్మ అన్నపూర్ణ జయంతి ఈరోజు’ అంటూ అమ్మమ్మపై తనకు ఉన్న ప్రేమను ప్రేమను వ్�

    తెలుగు రాష్ట్రాలకూ సాయం.. దళపతి విజయ్ గొప్పదనం..

    April 22, 2020 / 10:32 AM IST

    కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు తమిళ స్టార్ హీరో విజయ్ ముందుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగ

10TV Telugu News