Home » Andra Pradesh
దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో చాపకింద నీరులా మెల్లమెల్లగా మహమ్మారి విస్తరిస్తోంది.
విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించే పక్రియలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నేతలంతా అలెర్ట్ గా ఉండాలి. ప్రజలను చైతన్యం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలి. భవిష్యత్తుకు భరోసా పేరుతో ప్రజల్లో చైనత్యం తేవాల్సిన సమయం ఆసన్నమైంది.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన, జనసేన పవన్ కల్యాన్ ‘వారాహి’యాత్ర, సభల్లో పాల్గొనేందుకు ఏపీకి ఢీల్లీ అగ్రనేతలు రాక, ప్రభుత్వ కార్యక్రమాలతో వైసీపీ, ఇలా ఏపీలో వాతావరణ ముందస్తు ఎన్నికలకు సంకేతమా?
బందరు పోర్టు నిర్మాణ పనుల ప్రారంభానికి గతంలో ఇద్దరు సీఎంలు శంకుస్థాపన చేసినప్పటికీ.. ఆ పనులు ముందుకు సాగలేదు. తాజాగా సీఎం జగన్ పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు.
Andra pradesh Govt : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1-9వ క్లాసుల వరకు రెండు సెమిస్టర్ల విధానాన్ని తీసుకురానున్న
లోకేశ్కు ఫురంధేశ్వరి మద్దతునిస్తున్నట్టు 10టీవీ వేదికంగా పురంధేశ్వరి తెలిపారు. ఈ వ్యాఖ్యలు నారా,దగ్గుబాటి కుటుంబాలు దగ్గరవుతున్నాయా అనిపించేలా ఉన్నాయి.
Apలో మంత్రివర్గ విస్తరణ తర్వాత..నెల్లూరు వైసీపీలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉప్పు నిప్పుగా ఉండే వైసీపీ నేతలు భేటీ అవ్వటం..ఏ పరిణామాలకు దారితీయనున్నాయ్? అనే ప్రశ్న వస్తోంది
నిమ్మకాయలకు రికార్డు ధర పలికింది. మార్కెట్కు ఓ రైతు తెచ్చిన మొదటిరకం నిమ్మకాయలను వ్యాపారులు కిలో రూ. 160 చొప్పున కొనుగోలు చేశారు.
రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా ఉర్దూ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం పలికింది. బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ ఆమోదం తెలిపింది.