Angry

    దేవినేని ఉమ ఫైర్ : సీబీఐ చిటికేస్తే..జగన్ ఏమవుతారు

    November 17, 2019 / 08:04 AM IST

    జగన్ చిటికేస్తే టీడీపీ ఉండదని మంత్రి కొడాలి నాని చెబుతున్నారని..అదే..సీబీఐ చిటికేస్తే సీఎం జగన్ ఏమవుతారు ? వైసీపీ ఏమవుతుందని ప్రశ్నించారు టీడీపీ నేత దేవినేని ఉమ. మంత్రి కొడాలి నాని, జగన్ లపై ఉమ ఫైర్ అయ్యారు. కొన్ని రోజులుగా వైసీపీ, టీడీపీ నేతల �

    కారును పైకెత్తి కిందపడేసిన ఎద్దు

    November 5, 2019 / 12:15 PM IST

    బీహార్ లోని హాజీపూర్ లో ఓ బుల్ కు కోపం వచ్చింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును అమాంతంగా పైకి ఎత్తేసింది.

    పవన్.. జగన్ ను చూసి సంస్కారం నేర్చుకోండి

    November 5, 2019 / 10:46 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ డ్రామాలు ప్రజలకు తెలుసు అన్నారు. పవన్ కళ్యాణ్ హిస్టీరియా వచ్చినట్లు ఊగిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దత్తపుత్రడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రశ�

    ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా : డెంగ్యూ మరణాలపై హైకోర్టు సీరియస్

    October 23, 2019 / 10:36 AM IST

    డెంగ్యూ మరణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నా, ప్రాణాలు పోతున్నా ఎందుకు స్పందించడం లేదని అధికారులపై మండిపడింది. రాష్ట్రంలో

    ప్యాకేజీ స్టార్ అంటూ పవన్‌ కళ్యాణ్ పై వైసీపీ నేతల ఫైర్

    September 14, 2019 / 12:56 PM IST

    సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం జగన్ వంద రోజుల పాలనపై పవన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం..పలు విమర్శలు చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. బాబు, బీజేపీతో పవన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. �

    కేబినెట్ మీటింగ్ పెడతా.. ఎలా రారో చూస్తా : అధికారుల తీరుపై చంద్రబాబు

    May 3, 2019 / 12:50 PM IST

    ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. కొద్ది రోజుల్లో కౌంటింగ్ జరుగనుంది. అయినా..ఇప్పటికీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సంఘం, సీఎస్..బాబు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మాట వినని అధికారులతో తాడో పేడో తేల్చుకోవడానికి బాబు రెడీ అయిపోతున్నారు. న�

    ఆర్టీసీ బస్సు చోరీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం : ఎక్కడుందో కనిపెట్టాలని ఆదేశం

    April 25, 2019 / 12:22 PM IST

    ఆర్టీసీ మెట్రో బస్సు చోరీ మస్టిరీగా మారింది. సీబీఎస్ నుండి ఆర్టీసీ మెట్రో బస్సును దుండగులు చోరీ చేశారు. బస్సు చోరీపై రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆర్టీసీ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్�

    చంద్రబాబు సమీక్షలపై సీఎస్‌ వివరణ ఇవ్వాలి : ఈసీ

    April 19, 2019 / 10:39 AM IST

    APలో ఎన్నికల పోలింగ్ అయిపోయింది. ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరుగుతుందా ? అని నేతలు వెయిటింగ్ ఒకవైపు.. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మరోవైపు నెలకొంది. ఈ మధ్యలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో రాజకీయాలు వేడి వేడిగా ఉంటున్నాయి. ప్రధాన ప్రతిపక్ష�

    ఎన్నికల సిబ్బందిపై సీఈవో సీరియస్

    April 11, 2019 / 03:54 AM IST

    గుంటూరు : ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సీరియస్ అయ్యారు. ఎన్నికల సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓటు వేసేందుకు వెళ్లిన ద్వివేదికి నిరీక్షణ తప్ప�

    పోలింగ్‌లో లోపాలన్నాయి : TRS అభ్యర్థి కవిత

    April 11, 2019 / 03:27 AM IST

    ఎన్నికల పోలింగ్‌లో లోపాలున్నాయని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత తెలిపారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీ గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేయడానికి కవిత దంపతులు నవీపేట మండలంలోని పోతంగల్‌ గ్రామానికి చేరుకున్నారు. అందరిలాగాన

10TV Telugu News