Home » Angry
Minister KTR angry over BJP : ఐటీఐఆర్ ప్రాజెక్టుపై పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటన తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ పార్లమెంటునే వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. రెండు సార్లు డీపీఆర్లు ఇవ్వడంతో �
MLA Roja angry with SEC Nimmagadda : పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మగడ్డ.. వైసీపీ ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీకి అనుకూలంగా పని చేస్�
MLA Vasupalli Ganesh Kumar angry with the BJP : విశాఖ జిల్లా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో మరింత విస్తరించేందుకే ఏపీలో ఆలయాల పేరుతో బీజేపీ డ్రామాలు ఆడుతోందని గణేష్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం (జనవరి 20, 2021) ఆయన మీడియాతో
AP Minister Bothsa Satyanarayana angry with SEC Nimmagadda Ramesh : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ విడుదల చేయడంపై వైసీపీ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ పంపిణీకి సన్నదమవుతున్న సమయంలో ఎన్ని
YCP leader Ambati Rambabu is angry with SEC Nimmagadda Ramesh : ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం (జనవరి 9, 2021) మీడియాతో మాట్లాడుతూ కరోనా రె�
TDP leader Nandam Subbaiah murder : కడప జిల్లా ప్రొద్దుటూరులో హై టెన్షన్ నెలకొంది. నందం సుబ్బయ్య అంత్యక్రియలను నిర్వహించబోమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. సుబ్బయ్య హత్యకు కారకులైన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డిపై కేసు నమోదు చే
Corona Virus వ్యాపిస్తున్న క్రమంలో Mask కంపల్సరీ అయ్యింది. ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా..బయటకు రావొద్దని పలు దేశాలు ప్రజలకు సూచిస్తున్నాయి. కానీ కొంతమంది డోంట్ కేర్ అంటున్నారు. మాస్క్ లు పెట్టుకుని బయటకు రావాలని సూచిస్తున్న వారితో కొంతమంది ఘర్షణలక�
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఎప్పుడైనా పంటలను కొనుగోలు చేశారా అని నిలదీశారు. రైతులను ప్రభుత్వం దగా చేస్తుందని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబద్ధాలను
లాక్ డౌన్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు …. కోతులపైనా పడింది. అవి తిండిలేక ఇళ్లపై దాడి చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలోని గుళ్లు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రస్తుతం గుళ్ళు కూడా మూత పడ్డాయి. దీ�
ఏపీ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంపును ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ముందు ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారని నేతలు విమర్శలు చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి