Home » Angry
టీడీపీ నేత కూన రవిపై ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది.
తెలంగాణ హైకోర్టు కొత్తగూడెనికి చెందిన వ్యక్తిపై సీరియస్ అయ్యింది. నువ్వెంత బలవంతుడివో చూస్తాం.. అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మేజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోం�
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లాక్డౌన్ విధిస్తారో...నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సంక్షోభంలో కూరుకుపోయింది. మహమ్మారి దెబ్బకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మరోవైపు ఆక్సిజన్ కొరత. వెరసి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయిన వారు కళ్లముందే చనిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ప్రస్తుతం దేశం మొత
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫోటో ఆనంద మహీంద్రాకు సైతం చికాకు తెప్పించింది. అసహనానికి గురిచేసింది. అరె ఏంట్రా ఇదీ అన్నట్లుగా ఆయనను తీవ్ర అసహనానికి గురిచేసింది.
పవన్ కోసం ఏమైనా చేసేందుకు రెడీగా ఉంటారు. వేరే సినిమాల హీరోల ఫంక్షన్లకు వెళ్లి రచ్చ రచ్చ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ..పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా చిరంజీవినే టార్గెట్ చేశారు.
ఓ మహిళ అశోక్ గజపతి రాజుపై పువ్వులు చల్లింది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన..ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఎంకే- మక్కల్ నీది మయ్యం పార్టీల మధ్య మేనిఫెస్టో వార్ ముదురుతోంది. డీఎంకే అధినేత స్టాలిన్ విజన్ డాక్యుమెంట్పై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ విరుచుకుపడ్డారు. తమ మేనిఫెస్టోను డీఎంకే కాపీ కొట్టిందని కమల్ హాసన్ ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు.