anhdra pradesh

    Illegal Affair Murder : తన కాపురం నిలబెట్టుకునేందుకు హత్య చేసిన ఇల్లాలు

    December 11, 2021 / 11:41 AM IST

    తన భర్తతో వివాహేతర సంబంధం నడపవద్దని ఎంత హెచ్చిరించినా వినలేదని ఒక మహిళ హత్య చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

    Double Murder Case : టంగుటూరు జంట హత్యల కేసులో పురోగతి

    December 5, 2021 / 10:52 AM IST

    ప్రకాశం జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన జంట హత్యలు కలకలం రేపుతున్నాయి.కొద్ది రోజుల క్రితం ఇంకొల్లు మండలంలో వృధ్ద దంపతులు హత్య, శనివారం నాడు టంగుటూరులో తల్లి కూతుళ్లు హత్యకు గురవటం సం

    Minor Girls Kidnapped : రాజమండ్రిలో కిడ్నాప్ కలకలం

    November 19, 2021 / 12:44 PM IST

    తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.

    AP Bandh : రేపు రాష్ట్ర బంద్.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్

    October 19, 2021 / 08:29 PM IST

    రేపు(అక్టోబర్ 20,201) రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్

    Chittoor Honour Killing : చిత్తూరు జిల్లాలో పరువు హత్య

    May 28, 2021 / 03:48 PM IST

    కూతుర్ని ప్రేమించాడనే కోపంతో చిత్తూరు జిల్లాలో ఒక యువకుడ్ని యువతి తండ్రి దారుణంగా హత్య చేశాడు. నాలుగు రోజుల క్రితం కనపడకుండా పోయిన యువకుడు శవమై తేలాడు.

    అఖిల ప్రియకు బెయిల్ మంజూరు

    January 22, 2021 / 06:08 PM IST

    sessions court granted conditional bail to Bhuma Akhila Priya : బోయిన పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరైంది.  సికింద్రాబాద్  సెషన్స్ కోర్టు  ఆమెకు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర�

    రీపోస్టుమార్టంతో ఉపయోగం లేదు : ఫోరెన్సిక్ నిపుణులు 

    December 14, 2019 / 01:00 PM IST

    ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించడం వలన ఉపయోగం ఉందా.. లేదా.. అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రీపోస్ట్‌మార్టంతో నిందితుల నిగ్గుతేలుతుందా.. ? లేదా.. ? అన్న అంశంపై కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి. 12 ఏళ్ల తర్వాత రీపోస్ట్‌మార�

10TV Telugu News