Home » anhdra pradesh
తన భర్తతో వివాహేతర సంబంధం నడపవద్దని ఎంత హెచ్చిరించినా వినలేదని ఒక మహిళ హత్య చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన జంట హత్యలు కలకలం రేపుతున్నాయి.కొద్ది రోజుల క్రితం ఇంకొల్లు మండలంలో వృధ్ద దంపతులు హత్య, శనివారం నాడు టంగుటూరులో తల్లి కూతుళ్లు హత్యకు గురవటం సం
తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.
రేపు(అక్టోబర్ 20,201) రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్
కూతుర్ని ప్రేమించాడనే కోపంతో చిత్తూరు జిల్లాలో ఒక యువకుడ్ని యువతి తండ్రి దారుణంగా హత్య చేశాడు. నాలుగు రోజుల క్రితం కనపడకుండా పోయిన యువకుడు శవమై తేలాడు.
sessions court granted conditional bail to Bhuma Akhila Priya : బోయిన పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరైంది. సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర�
ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించడం వలన ఉపయోగం ఉందా.. లేదా.. అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రీపోస్ట్మార్టంతో నిందితుల నిగ్గుతేలుతుందా.. ? లేదా.. ? అన్న అంశంపై కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి. 12 ఏళ్ల తర్వాత రీపోస్ట్మార�