అనకాపల్లి జిల్లా పరవాడ లారస్ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
కెనాడాలో ఓ హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి వ్యక్తి భారీ నజరానా ప్రకటించాడు. తన తల్లిదండ్రులను హత్య చేసిన హంతకుడిని పట్టిస్తే రూ.212 కోట్లు ఇస్తానని భారీ రివార్డు ప్రకటించాడు.
భారత్ కు మరోసారి రష్యా బాసటగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ ఎస్ సీ)లో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై రష్యా మద్దతు ప్రకటించింది. ప్రాపంచిక, ప్రాంతీయ అంశాల పట్ల అనుసరిస్తున్న తీరుతో యూఎన్ ఎస్ సీకి భారత్ అదనపు వెలుగులు అద్దగలదని రష్�
మాండౌస్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించింది. అయితే, ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కారణంగా నష్టపోయిన బాధిుతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.
మంకీపాక్స్ పేరును ఎంపాక్స్గా మార్చారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మంకీపాక్స్ను ఇకపై ఎంపాక్స్గా పిలువనున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులతో వరుస సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆప్ సీఎం అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్టు ఇసుధాన్ గఢ్వీని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు. పార్టీలో ఓటి�
తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్కు అనుకూ�
సినీ నిర్మాత బండ్ల గణేష్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తనకున్న కుటుంబ బాధ్యతల వల్ల తప్పుకుంటున్నట్లు తెలిపారు.
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చేరికతో ఈ మధ్య బహుజన్ సమాజ్ పార్టీ కొంత మేరకు వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ప్రవీణ్ కుమార్ ఎదు�
ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు పడమర ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తా కర్ణాటక వరకు రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మ�