Home » anti-India activities
మదర్సాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారితే, వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. మదర్సాలను కూల్చాలన్న ఉద్దేశం తమకు లేదని, వాటిని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పార�
దక్షిణ గోవాలోని సావో జాసింటో ద్వీపం నివాసితులను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఘాటుగా హెచ్చరించారు. దేశమే తొలి ప్రాధాన్యతంటూ స్పష్టం చేశారు.