Home » antibodies
జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. యువకుల కంటే వృద్ధుల్లోనే ఎక్కువ యాంటీబాడీలు ప్రొడ్యూస్ అవుతాయట.
దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందిలో కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? నష్టం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?
కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు చాలని ఏఐజీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఒక్క డోసుతోనే వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని డాక్టర్లు చెప్పారు.
కోవాగ్జిన్, కోవిషీల్డ్ దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఇవి రెండే. ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది అనే అనుమానంలో ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉంటే కొవాగ్జిన్ వేసుకున్నవారి కంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో యాంటీ బాడీస్ ఎక్క�
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. అయితే టీకా విష
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ప్రయోజనం శూన్యమా? ప్రాణాలు తోడేస్తున్న కరోనాను ప్లాస్మా థెరపీ కంట్రోల్ చెయ్యడం లేదా? ప్లాస్మా థెరపీ సమర్థతపై సందేహాలు ఎందుకొస్తున్నాయి? వైద్యుల ఫిర్యాదులపై ఐసీఎంఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఈ ప్రశ్నలు �
ఫైజర్ కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తర్వాత రెండో డోసుకు మధ్య గ్యాప్ ఎంత ఆలస్యమైతే అంతగా యాంటీబాడీలు తయారవుతాయని కొత్త అధ్యయనంలో తేలింది. ఫైజర్ వ్యాక్సిన్ కొవిడ్ యాంటీబాడీలు రెండో మోతాదుకు మధ్య 12 వారాలు ఆలస్యమైతే..
కొవిడ్-19 లాంటి మహమ్మారితో పోరాడాలంటే యాంటీబాడీలు తప్పనిసరి. ఎన్ని ఎక్కువగా ఉంటే అంత సులువుగా ...
Gujarat Man Infected : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. భారత్ తో సహా ఇతర దేశాల్లో సెకండ్ వేవ్ విస్తరిస్తూనే ఉంది. భారతదేశంలో ఇప్పటికే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి కరో�