Home » AOB
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు కంచుకోట అయిన కటాఫ్ ఏరియాలో సుమారు 150 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసులు ముందు లొంగిపోయారు.
మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏవోబీలో అడుగడుగునా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భ
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా మావోయిస్టు డంపు లభించింది. IED బాంబులు సహా పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టులబడింది.
ఏపీ లో గంజాయి సాగు, రవాణా నివారించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిధ్దమయ్యింది.
ఆంధ్రా ఒరిస్సా బోర్డర్లో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఆంధ్రా, ఛత్తీస్గఢ్ సరిహద్దులు, ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లోని మావోయిస్టులకు కరోనా ముప్పు మంచుకొచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి.
BSF personnel detonated bombs : ఏవోబీలో భద్రతా దళాలకు పెనుముప్పు తప్పింది. మావోయిస్టులు అమర్చిన బాంబులను బీఎస్ఎఫ్ సిబ్బంది పేల్చివేసింది. మావోయిస్టుల ఏరివేత కోసం ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలకు పెను ప్రమాదం తప్పింది. ఒడిశాలోని �
విశాఖపట్నం : ఆంధ్ర,ఒరిసా, సరిహద్దు (ఏఓబీ) మల్కనగిరి జిల్లాలో మూసిపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీసు, ఒక మావోయిస్టు మరణించాడు. ఏఓబీలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారనే ప�
విశాఖపట్నం: ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతలు కోసం ఏపీ, ఒడిషా పోలీసులు సంయుక్తంగా గాలింపు చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా మావోయిస్టు అగ్రనేతలు గిరిజనులతో సమావేశలు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అ
శ్రీకాకుళం : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనాలే అల్లాడి పోతుంటే, అడవుల్లో ఉండే మూగ ప్రాణులు మాత్రం తట్టుకోగలుగుతాయా ?….ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎండ వేడిమి తట్టుకోలేని గజరాజులు శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్�