-
Home » AOB
AOB
Odisha : పోలీసులకు లొంగిపోయిన 150 మంది మావోయిస్టు సానుభూతి పరులు
August 22, 2022 / 09:26 PM ISTఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు కంచుకోట అయిన కటాఫ్ ఏరియాలో సుమారు 150 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసులు ముందు లొంగిపోయారు.
Maoist Celebrations : మావోయిస్టు వారోత్సవాలు..తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అలర్ట్
July 29, 2022 / 11:42 AM ISTమావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏవోబీలో అడుగడుగునా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏజెన్సీ…
Maoist Dump: ఏపీ – ఒడిశా సరిహద్దుల్లో భారీగా మావోయిస్టు డంపు స్వాధీనం
December 31, 2021 / 04:28 PM ISTఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా మావోయిస్టు డంపు లభించింది. IED బాంబులు సహా పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టులబడింది.
Ganja Smuggling And Cultivation : గంజాయి మాఫియా ఆటకట్టించేందుకు ఆపరేషన్ డాన్
November 17, 2021 / 05:28 PM ISTఏపీ లో గంజాయి సాగు, రవాణా నివారించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిధ్దమయ్యింది.
Exchange of Fire : ఏవోబీలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు
September 22, 2021 / 09:58 AM ISTఆంధ్రా ఒరిస్సా బోర్డర్లో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
Maoists Covid Positive : మావోయిస్టులను వదలని కరోనా.. ఏవోబీలో పలువురికి వైరస్!
May 12, 2021 / 07:09 AM ISTఆంధ్రా, ఛత్తీస్గఢ్ సరిహద్దులు, ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లోని మావోయిస్టులకు కరోనా ముప్పు మంచుకొచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి.
భద్రతా దళాలకు తప్పిన పెనుముప్పు : మావోయిస్టులు అమర్చిన బాంబులు గుర్తించి పేల్చివేసిన బీఎస్ఎఫ్ సిబ్బంది
February 23, 2021 / 01:48 PM ISTBSF personnel detonated bombs : ఏవోబీలో భద్రతా దళాలకు పెనుముప్పు తప్పింది. మావోయిస్టులు అమర్చిన బాంబులను బీఎస్ఎఫ్ సిబ్బంది పేల్చివేసింది. మావోయిస్టుల ఏరివేత కోసం ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా…
ఏఓబీ లో ఎదురు కాల్పులు….ఇద్దరు మృతి
August 28, 2019 / 12:24 PM ISTవిశాఖపట్నం : ఆంధ్ర,ఒరిసా, సరిహద్దు (ఏఓబీ) మల్కనగిరి జిల్లాలో మూసిపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీసు, ఒక మావోయిస్టు మరణించాడు. ఏఓబీలో మావోయిస్టులు…
ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతల కోసం కూంబింగ్
May 12, 2019 / 08:07 AM ISTవిశాఖపట్నం: ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతలు కోసం ఏపీ, ఒడిషా పోలీసులు సంయుక్తంగా గాలింపు చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా మావోయిస్టు అగ్రనేతలు గిరిజనులతో సమావేశలు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టు…
సమ్మర్ ఎఫెక్ట్ : గ్రామాల్లో ఏనుగుల సంచారం
May 11, 2019 / 06:19 AM ISTశ్రీకాకుళం : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనాలే అల్లాడి పోతుంటే, అడవుల్లో ఉండే మూగ ప్రాణులు మాత్రం తట్టుకోగలుగుతాయా ?….ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎండ వేడిమి తట్టుకోలేని గజరాజులు శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ…