Home » ap 10th exams
AP SSC Results 2024 : ఈ నెల 22న ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. స్కూళ్లకు సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది.
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 18 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున�
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఇటీవల ఏపీ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విషయం విధితమే. ఉత్తీర్ణతశాతం తక్కువగా నమోదు కావటంతో సుమారు 2లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తీపికబురందించింది.
నేడే పదో తరగతి పరీక్షా ఫలితాలు
ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 12గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీలో నేడు (శనివారం) పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ విజయవాడలోని ఆర్అండ్బి కార్యాలయం భవనంలోని మీడియా పాయింట్లో ఈ ఫలితాలను మరికొద్దిసేపట్లో విడుదల చేయనున్నారు. ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండర�
ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వాహణ విషయంలో కొన్నాళ్లుగా సందిగ్ధం కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణపై నెలకొన్న గందరగోళానికి గురువారం (జూన్ 17)న తెరపడే అవకాశాలు ఉన్నాయా? విద్యార్ధులు కోరుకున్నది జరుగుతుందా.. ?
గత ఏడాది నుండి కరోనా ప్రభావంతో పెన్ను, పేపర్ లేకుండానే విద్యార్థులంతా పాసైపోయారు. గత ఏడాది ఇదీ.. అదీ అని లేకుండా టెన్త్ నుండి పీజీల వరకు.. టెక్నీకల్ కోర్సులతో సహా అన్నీ రద్దు చేసి పాసైపోయినట్లుగా ప్రకటించారు. ఈ ఏడాది కూడా సీబీఎస్ఈతో సహా పలు రాష
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాద్ధాంతం కొనసాగుతుండగానే సీఎం జగన్మోహన్ రెడ్డి పరీక్షలు నిర్వహించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట�