Home » AP Assembly News
రూ. 48 వేల కోట్ల రూపాయలు లెక్కల విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ డబ్బంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని యనమల ఆరోపణలు చేశారు...
అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందని అనుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన బిల్లును మళ్లీ అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుందన్నారు. అసలు వివేకా హత్య ఎవరి హయాంలో జరిగింది ? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే జరగలేదా ? అని సూటిగా ప్రశ్నించారు.
ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి హాట్హాట్గా జరిగాయి.. ఉదయం నుంచి అటు వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది..
నో క్వశ్చన్ అనే పదాన్ని బాస్టర్డ్ అనే విధంగా చిత్రీకరించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. తన నోటి నుంచి ఎప్పుడూ బూతులు రావన్నారు. మార్షల్స్ వద్ద తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, మూడు గంటల పాటు తాను అనని దాన్ని అన్నట్లు చూపించారన�
ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో సారీ చెబుతారా ? లేక సస్పెండ్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. మార్సల్స్పై టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికార పక్షం డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి వీడియో క్లిప్పింగ్లన
అసెంబ్లీ చీఫ్ మార్షల్స్కు మండలి ఛైర్మన్ షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్షల్స్కు రూలింగ్ జారీ చేశారు. మహిళా సభ్యులను మహిళలు, పురుషులను పురుషులే చెక్ చేయాలని రూలింగ్ ఇచ్చారు. సభ్యుల గౌరవానికి భ�
నాకు ఒక్కతే భార్య..ఇద్దరు ఆడపిల్లలు..ఒక చెల్లే..ఉన్నారని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. కొంతమంది నాయకులకు ముగ్గురు, నలుగురు భార్యలున్నా సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశా ఘటన ఏపీ రాష్ట్రంలో జరిగితే ఎలా స్పందించాలి ?