Home » AP Assembly
ఏపీలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు ఎన్నిక కానున్నారు. గవర్నర్ కోటాకింద నియామకం కానున్న ఈ నలుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే ఫైల్ రాజ్ భవన్ కు చేరగా ఈరోజు (జూన్ 12) గవర్నర్ అధికారికంగా ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఏపీలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు ఎన్నిక కానున్నారు. గవర్నర్ కోటాకింద నియామకం కానున్న ఈ నలుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే ఫైల్ రాజ్ భవన్ కు చేరగా నేడో.. రేపో గవర్నర్ అధికారికంగా ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉ�
ఏపీ ప్రభుత్వం మొదటిసారి మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇంతకుముందు ఎక్కడా లేని విధంగా జెండర్ బడ్జెట్ ను సభకు సమర్పించబోతోంది. సీఎం జగన్ నిర్ణయం పట్ల వైసీపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సీఎంలుగా పని చేస్తున�
మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ ప్రభుత్వం తెచ్చిన కీలక బడ్జెట్ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం(మార్చి 26,2021) ఉదయం బడ్జెట్ ఆర్డినెన్సును ఆన్లైన్లో మంత్రులు ఆమోదం తెలిపారు.
ఈ సంవత్సరం బడ్జెట్ లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నట్లు, రాష్ట్రంలో అక్కా చెలెళ్లమ్మలకు తోడుగా..అండగా ప్రభుత్వం ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు.
ap cabinet key decisions: వెలగపూడి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కార్యక్రమాలపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ప్ర�
ap cabinet meeting on february 23rd: ఏపీ కేబినెట్ ఈ నెల 23న(ఫిబ్రవరి) సమావేశం కానుంది. అమరావతి సచివాలయం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంత్రివర్గం సమావేశం కానుంది. 2021-22 బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలతో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా�
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చర్చలో భాగంగా ప్రభుత్వ పథకాలపై ప్రసంగించిన రాపాక.. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పెరిగేది ఎప్పటి నుంచి అనేదానిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ముసలివాళ్లకు, వితంతులకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ డబ్బులను రూ. 2500కు పెంచనున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్ర�