Home » AP Bifurcation issues
విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని..విజభన జరిగి 10 ఏళ్లు జరిగినా చట్టం పేర్కొన్న అంశాలు అలాగే ఉన్నాయని..ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.
1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధానిని ప్రశ్నిస్తోందని వ్యంగ్యాస్త్రాలు చేశారు.
విభజన హామీలపై సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
ఇప్పటికైనా.. విభజన సమస్యలు పరిష్కరిస్తారా
ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండటాన్ని టీడీపీ ఎందుకు స్వాగతించలేదని నిలదీశారు. చంద్రబాబు ఆదేశాలతోనే ఎజెండాను మార్పించారని స్పష్టం అవుతోందని ఆరోపించారు.
ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేయడం శుభపరిణామం అని అన్నారు. ఇది సీఎం జగన్ సాధించిన విజయంగా అభివర్ణించారు.