-
Home » ap bjp president
ap bjp president
లెనిన్కు మన ప్రాంతానికి ఏంటి సంబంధం..? విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చాలి.. బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ బుధవారం అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను పీవీఎన్ మాధవ్కు అప్పగించిన పురంధేశ్వరి
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆడుదాం ఆంధ్రా ఏమోగానీ.. ఆంధ్రాతో మాత్రం జగన్ ఆడుకుంటున్నారు
జగనన్న కాలనీల పరిస్థితి అందరికీ తెలుసు.. వర్షానికి పునాదులతో సహా కూలిపోతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు.
పురందేశ్వరిపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి
తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాధులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిల
AP BJP president Purandeshwari : వైసీపీ ప్రభుత్వం తీరుతో.. మన బిడ్డల భవిష్యత్తుకు ఉపాధి కరువయ్యే పరిస్థితి నెలకొంది
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు బీజేపీ వాస్తవాలు చెబితే దానిని ఖండించే క్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నీ అబద్దాలు చెప్పారని, వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించారని పురందేశ్వరి అన్నారు.
Daggubati Purandheswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి బాధ్యతలు స్వీకరణ.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్.. పొత్తుల విషయంపై క్లారిటీ..
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధరేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయంపై క్లారిటీ ఇచ్చారు.
BJP Party : ఏపీ, తెలంగాణసహా పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు మార్పు..? తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఎవరంటే ..
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుకూడా ఖాయమని తెలుస్తోంది. సాయంత్రం వరకు ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
SomuVeerraju: చంద్రబాబుపై సోము వీర్రాజు ఆగ్రహం.. మాది గల్లీ పార్టీ కాదు.. పద్దతి మార్చుకో..
ఏపీలో పార్టీల మధ్య పొత్తు విషయంపై మేము సమాధానం చెప్పడానికి మాది గల్లీ పార్టీకాదు, జాతీయపార్టీ. దీనిపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారు అని సోమువీర్రాజు చెప్పారు.
Somu Veerraju: ఉద్యోగిపై దాడి ఘటనలో టీటీడీ స్పందించాలి: సోము వీర్రాజు
తిరుమలలో ఒక ఎమ్మెల్యే అనుచరుడు వీరంగం సృష్టించిన ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ విషయంలో టీటీడీ చైర్మన్ వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు.
Somu Veerraju : కేసీఆర్పై సోమువీర్రాజు హాట్ కామెంట్స్
పెట్రోల్ ధరలు తగ్గాంచాలని ప్రధాని కోరితే కేసిఆర్ కావు కేక ఏంటి ? ఇలాంటి కావు కేకలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ దిగుమతులకు రూ. 20 లక్షలు కోట్లు అవసరం ఉంటుందని...