Home » AP Budget Meetings
ఏపీ అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడితో సహా ఐదుగురిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా...
పోలవరం, రైతాంగ సమస్యలపై నిలదీయాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. సభ స్టారింగ్ లోనే.. టీడీపీ ఆందోళనలు చేపట్టి.. రానున్న రోజుల్లో...
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ అనుసరించిన వైఖరిని ఖండించారు. గవర్నర్ ను అవమానించారని సీరియస్ అయ్యారు...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అందరూ ఊహించినట్లే జరిగింది. తొలిరోజే టీడీపీ సభ్యులు ఆందోళనలు చేపట్టడం ప్రారంభించింది...
గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం అడ్డుకొనేందుకు వారు ప్రయత్నించారు...
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని టీడీపీ నేతలు ప్రకటించారు. దీంతో ఈ సమావేశాల్లో టీడీపీ-వైసీపీ మధ్య మరోసారి తీవ్ర వ్యాగ్యుద్ధం జరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సభలో వివరించడంతో పాటు ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెట్టాలని వైసీపీ యోచిస్తోంది. ఇరిగేషన్, మహిళా భద్రత,