Home » ap cabinet
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. పలు అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో చేనేత కుటుంబాలకు సీఎం
ఏపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందజేయనుంది. కొత్త ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏడాదికి రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..సొంతంగా వాహనాలు (ఆటో, ట్యాక్సీ) ఉంటూ..జీవనం గడుపుతూ కష్టాలు పడుతున్న వారిని ఆదుకుంటామని..ఎ
ఇసుక సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. టన్ను ఇసుక రూ. 375 ఖరారు చేసింది. కిలోమీటర్, రవాణా ఖర్చు రూ. 4.90, పది కిలోమీటర్ల లోపు ఉంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగనుంది. సెప్టెంబర్ 04వ తేదీ బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో క
జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో పతకాలు సాధించినా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఏపీకి చెందిన క్రీడాకారులకు వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు పధకం కింద నగదు బహుమతులు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవ
సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అంశాలకు ఆమోద ముద్ర వేసింది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ
ఏపీ కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. మే 14న సమావేశం జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంతవరకు ఎలాంటి అనుమతి రాలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం ఇటు ముఖ్యమంత్రి, అటు అధికార