Home » ap cabinet
24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడా. కొందరికి నేను చెప్పిన తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు చెప్పారు.
ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందన్నారు చంద్రబాబు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మంత్రి వర్గం ఆమోదం..
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేబినెట్ లో చర్చించనున్నారు.
ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ఎమ్మెల్సీల ఖరారులో ఒకే వర్గానికి చెందిన వారికి బీజేపీ, జనసేన నుంచి అవకాశం ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది.
ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న మంత్రివర్గమే కొనసాగుతుందని అంటున్నారు కూటమి లీడర్లు.
సీఆర్డీఏ ఆమోదించిన రూ.37,072 కోట్ల పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.