Home » ap cabinet
ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు తెలిపారు.
క్వాంటం కంప్యూటింగ్లో పెట్టుబడులకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం.. 44 అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది.
భూమిని అమ్మే వ్యక్తి తప్పనిసరిగా చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి.
ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తుందని ఎప్పటినుంచో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.
ఈ క్రమంలో మరోసారి అలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా చంద్రబాబు చర్యలు చేపట్టారు. కూటమి ఎమ్మెల్యేలు ఏది పడితే అది మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్టులపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. (AP Airports)
బీజేపీ సీనియర్ లీడర్గా టీడీపీపై బాణాలు ఎక్కుపెట్టే వారు. ఆయన వైసీపీకి కొంత అనుకూలుడన్న చర్చ అప్పట్లో బాగా వినిపించింది. (Somu Veerraju)
24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడా. కొందరికి నేను చెప్పిన తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు చెప్పారు.