-
Home » ap capital fight
ap capital fight
Raavi Venkateswara Rao : కొడాలి నాని విశాఖలో వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టాడు- టీడీపీ నేత సంచలన ఆరోపణలు
October 13, 2022 / 06:17 PM ISTమాజీమంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో కొడాలి నాని వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టాడని, ఎంపీ విజయసాయి రెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి…
Pawan Kalyan Uttarandhra Tour : అటు వైసీపీ గర్జన, ఇటు పవన్ పర్యటన.. రసవత్తరంగా ఉత్తరాంధ్ర రాజకీయం.. 15న పోటాపోటీ కార్యక్రమాలు
October 10, 2022 / 10:30 PM ISTఉత్తరాంధ్ర రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార, విపక్షాల మధ్య ఈ నెల 15న పోటాపోటీ కార్యక్రమాలు జరగనున్నాయి. 15వ తేదీన విశాఖ వైసీపీ గర్జన జరగబోతోంది. అదే రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్…
Dharmana Prasada Rao : దద్దమ్మ నువ్వా? నేనా? ప్రజలే నిర్ణయిస్తారు-అచ్చెన్నాయుడుకు మంత్రి ధర్మాన స్ట్రాంగ్ కౌంటర్
October 10, 2022 / 05:38 PM ISTఅమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జైకొట్టిన అచ్చెన్నాయుడు తనను దద్దమ్మ అనటం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రశ్నించలేకపోయిన అచ్చెన్నాయుడు దద్దమ్మా? లేక నేనా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు మంత్రి ధర్మాన.
AP Capital Fight: పోరాటానికి సిద్ధంగా రాయలసీమ మేధావుల ఫోరం
December 19, 2021 / 01:20 PM ISTపోరాటానికి సిద్ధంగా రాయలసీమ మేధావుల ఫోరం
కేపిటల్ ఫైట్, ఆ భయంతో చంద్రబాబుకి మద్దతివ్వలేకపోతున్న తమ్ముళ్లు
August 12, 2020 / 12:03 PM ISTఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతోంది. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదనేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ అంశం చుట్టూనే ఏపీ…
దమ్ముంటే రాజీనామా చేయండి, మళ్లీ ఎన్నికలు పెట్టండి.. ఏపీలో 3 రాజధానుల రగడ
August 5, 2020 / 12:46 PM ISTమూడు రాజధానుల అంశంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అసెంబ్లీ రద్దు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు 175 నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలతో ఆన్లైన్లో భేటీ అయ్యారు. అసెంబ్లీ…
CRDA కార్యాలయానికి రైతుల క్యూ
January 18, 2020 / 01:27 AM ISTఅమరావతి రైతులతో తుళ్లూరు CRDA ఆఫీసు కిక్కిరిసిపోతోంది. రాజధాని తరలింపుపై హై పవర్ కమిటీకి అభిప్రాయాలు చెప్పేందుకు రైతులు వస్తున్నారు. తమ అభిప్రాయాలు చెప్పేందుకు మరికొంత సమయం కావాలని రైతులు హై కోర్టులో పిల్…
ఆవేశంగా మాట్లాడుతూ..మధ్యలోనే ప్రసంగం ఆపేసిన నారా లోకేష్..ఎందుకు
January 8, 2020 / 08:10 AM ISTటీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్…మీడియాతో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనపై మాట్లాడుతున్న ఆయన..ఒక్కసారిగా మాట్లాడలేదు. ఏమైందోనని అందరూ అనుకుంటున్నారు..ఒక్క ఐదు నిమిషాలు అంటూ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.…
అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నట్లు జగన్ చెప్పలేదు : కొడాలి నాని
December 30, 2019 / 01:37 AM ISTఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో