Home » ap cm jagan
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
రాష్ట్రంలో ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 500 సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక సంక్షోభంలోనూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తూనే ఉంది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసి ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం తాజాగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నిధులను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నిన్న ప్రత్యేకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్లో
దక్షిణాదిలో ఏపీ రాష్ట్రంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కరోనా కారణంగా సుమారు కోటి మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని తెలపారు.
అమరావతి రైతుల దీక్షలకు రేపటితో(జూన్ 19,2021) 550 రోజులు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో
స్కూళ్లు, అంగన్ వాడీ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ అభయం ఇచ్చారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదన్నారు. అంతేకాదు ఒక్క కేంద్రాన్ని కూడా మూసివేయడం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగాలు పోతాయని ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు సీఎ
టెన్త్, ఇంటర్ పరీక్షల గురించి సుప్రీంకోర్టు తమకు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ధాన్యం బకాయిలు, ధాన్యానికి మద్దతు ధర వంటి వ్యవసాయ అంశాలపై సీఎం జగన్ కు చంద్రబాబు రాసిన లేఖపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.
విద్యాశాఖ, అంగన్వాడీల్లో నాడు-నేడుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై సమీక్ష జరిపారు.