Home » ap cm jagan
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిందే తమ విధానం అన్నారాయన.
ఏపీలో ఆస్తి పన్ను అంశంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పురపాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. ఆస్తి పన్నుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
CM జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..కోవిడ్ జీరోస్థాయికి చేరుతుందని ఎప్పటికీ అనుకోవద్దని..ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్ను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఏపీ�
ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం అని చెప్పారు.
రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న నూతన విద్యా విధానంపై చర్చించేందుకు రేపు(జూన్ 17,2021) అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
వీలైనంత త్వరలో రాష్ట్రంలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు కానుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. పెట్రో కెమికల్ కారిడార్తో రాష్ట్రంలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయడం ఖాయమని భరత్ స్పష్టం చేశారు.
AP DSC Candidate s: డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే జీవో జారీ చేసి వారికి పోస్టింగ్ లు ఇస్తామంది. డీఎస్సీ 2008 ఎగ్జామ్స్ అంశం 13 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం జగన్ పెద్ద మనసుతో వారికి �
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుతుందన్న మంత్రి.. జూలై మొదటి వారంలో పరీక్షల నిర్వహణకు అవకాశం ఉందన్నారు.
సీఎం వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం గవర్నర్ తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ గవర్నర్ నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించనున్నారు.