Home » ap cm jagan
ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతున్నారు.
ఏపీ ప్రభుత్వం డ్రైవర్ల కోసం తీసుకొచ్చిన పథకం వాహనమిత్ర. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తోంది.
కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా..
ఏపీ సీఎం జగన్.. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్రం సాయం కోరారు. పేదలందరికి ఇళ్లు - పీఎంఏవైలో భాగంగా మౌలిక
కరోనా కష్టకాలంలోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ హామీలన్నీ నెరవేరుస్తున్నారు.
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఢిల్లీలో పెద్దలను కలిసి వ్యాక్సినేషన్ గురించి చర్చించేందుకు ప్లాన్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కుదరకపోవడంతోనే
ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్న డాక్టర్కు అండగా నిలిచారు. ఆయన చికిత్స ఖర్చుల కోసం రూ.కోటి సాయం చేశారు.
సంక్షేమ పథకాలకు ఆధార్ను అనుసంధానం చేయాలన్న నిబంధన ఏపీ ప్రజలను రోడ్లపై నిలబెట్టింది. ఓ వైపు కర్ఫ్యూ అమలవుతుండటం.. మరోవైపు పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తుండటంతో మహిళలు ఆధార్ కేంద్రాల్లో బారులు తీరారు. రోజుల తరబడి తిరుగుతున్�
ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళుతోందని,
సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి కల. ఆ కలను తాము నేరవేరస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ రాబోతున్నాయని చెప్పారు.