Home » ap cm jagan
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. భారీగా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 23వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల వ్యవధిలో 1,01,330 శాంపిల్స్ పరీక్షించగా.. 23వేల 160 మందికి పాజిటివ్గా తేలింది. మరో 106 మంది మృతి
ఏపీ ప్రభుత్వం మొదటిసారి మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇంతకుముందు ఎక్కడా లేని విధంగా జెండర్ బడ్జెట్ ను సభకు సమర్పించబోతోంది. సీఎం జగన్ నిర్ణయం పట్ల వైసీపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సీఎంలుగా పని చేస్తున�
పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. 4 బోధనాసుపత్రుల్లో(నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్) సీటీ స్కాన్, ఎంఆర్
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మేజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోం�
రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పిన జగన్ సర్కార్ ఆ దిశగా ముందడుగు వేసింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ అధికా
కరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాంటి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం�
కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినవారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందించాలని సీఎం జగన�
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ పై ఆ పార్టీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగానే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని వైసీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డ
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఆగిపోకుండా చూస్తున్నారు. కష్టకాలంలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు
విజయనగరం జిల్లాలో కరోనా మరణాలు జిల్లా వాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి.