Home » ap cm jagan
ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా.. దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా? తెలంగాణ సర్కార్ యోచనేంటి? ఏపీ ప్రభుత్వం ప్లానేంటి? పరీక్షలకే మొగ్గు చూపుతారా...? పిల్లల్ని పా�
కాస్త లేటైనా.. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతానికి 45 ఏళ్లు నిండిన వారికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్�
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరిహారం నిబంధనల్లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఏదైనా ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే పరిహారం ఇవ్వాలన్న నిబంధనన�
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వైఎస్ఆర్ వాహనమిత్ర. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10వేలు ఇస్తుంది. వాహన బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతుల కోసం ఈ ఆర్థికసాయం ఇస్తో�
మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ విధానం మారదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని శక్తులు రాజధానులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పకుండా మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాలు
ఏపీ రాజకీయాలపైనే చంద్రబాబు పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రత్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీని ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడక తప్పదని హెచ్చరించారు.
పౌష్టికాహారం వినియోగాన్ని పెంచేలా ప్రతి ఊరిలో ఓ పౌష్టికాహార నిపుణురాలిని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు పౌష్టికాహారంపై పూర
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ఏపీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పంపడం ద్వారా విశేషంగా సహకరించారంటూ ముకేష్ అంబానీతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయమని, వ్యాక్సిన్ కొరత వల్ల ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికే ప్ర
ఏపీలో వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేవారు. ఏపీలో వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే 7కోట్ల డోసులు కావాలని అన్నారు. వాటిని ఎలాగైనా తెచ్చి ప్రజలందరికి ఉచితంగా టీకాలు వేస్తామని తెలిపారు. మొదటి ప్రయారిటీ 45ఏళ్లు దాటిన వారికే