Home » ap cm jagan
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏ�
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు మరోసారి విచారిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో రఘురామను ఏ1గా పేర్కొన్న పోలీసులు, ఏ-2 ఏ-3గా రెండు చానల్స్ ను చేర్చారు. రాత్రంతా గుంటూరు సీఐడీ ఆఫీసులోనే రఘురామను అధికారులు ఉంచారు. అర్థరాత్రి వరకు ఆయ
దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా.. దీనిని రూ.15,625కు, కేటగిరీ-2 అర్చకులకు రూ.5 వేల నుంచి
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. కరోనా కష్టకాలంలో రైతులకు అండగా నిలిచారు. గురువారం(మే 13,2021) వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేశారు సీఎం జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్దఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్ పోస్టులకు అదనంగా 20,792 మంది సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 17,901 మంది నియామకాలు పూర్తి కాగా మిగతా �
ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 30మందికి పైగా చనిపోవడం అసమర్థ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. ప్రభుత్వానికి అక్రమ కేసు�
చిత్తూరు జిల్లాలో ప్రధాన ఆసుపత్రి అయిన..రుయా వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందనే వార్త తీవ్ర కలకలం రేపింది.
ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ఇవాళ, రేపు.. తాత్కాలికంగా టీకా కార్యక్రమాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో విలయం సృష్టిస్తున్న కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. మ.12 తర్వాత అన్నీ బంద్ కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు కూడా నిలిచిపోనున్నా�
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ సహా పలు కీలక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియాకు త�