Home » ap cm jagan
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో సరిపడ ట్యాంకర్లు లేవని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కంటైనర్ ట్యాంకర్ల కొనుగోలుకు సీఎం జగన్ అనుమతి
ఆక్సిజన్ బెడ్ కు రూ.6వేల 500 మాత్రమే చార్జ్ చేయాలి. అదే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూకి అయితే..16వేలు మాత్రమే చార్జి చేయాలి.. కరోనా రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు ఇవి.
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ కీలక, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యాక్సిన్ కొరత, ఉత్పత్తి సామర్ధ్యంపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. దేశ జనాభా, రాష్ట్రాల అవసరాలు, వ్యాక్సిన్ ఉత్పత్తి గణాంకాలను బేరీజు వేసుకున్న సీఎం జగన్… �
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా/రద్దు వేయాలన్న డిమాండ్లపై సీఎం జగన్ స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు ప్రశ్నలు సంధించారు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్కే నష్టం అని సీఎం జగన్ చెప్పారు. విద్యార్థుల 50ఏ�
జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేడు(ఏప్రిల్ 28,2021) నగదు జమ కానుంది. రూ.1,048.94 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. 2020-21 సంవత్సరానికి మొత్తం 10లక్షల 89వేల 302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు పడనుంది. క్యాంపు కార్యాలయ
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 2023 మార్చి నాటికి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని, ఏ స్పీడ్ కనెక్షన్ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అలాగే అన్ని గ్రామాల్లో సదుపాయాలతో కూడిన డిజిటల్ లైబ్�
కరోనా కష్టకాలంలో ఏపీ సీఎం జగన్ పేదలకు అండగా నిలిచారు. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న వారికి ఆపన్న హస్తం అందించారు. రేషన్ కార్డు(అన్ని రకాలు) ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల మంది లబ్ధిదారుల
Lockdown : తెలుగు రాష్ట్రాలు కరోనాతో విలవిలలాడుతున్నాయి. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అదే క్రమంలో మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వైరస్ అధికంగా ఉంటుడడంతో మినీ లాక్ డౌన్, రాత్ర వేళ కర్ఫ్యూ విధిస్తున్న
రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండం చేస్తోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో అదనంగా సిబ్బంది నియామకానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ సెకండ్ వేవ్ ను �
ఏపీలో పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషప్ పై సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.