Home » ap cm jagan
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు ఉంటాయా లేదా అనే అనుమానం విద్యార్థుల్లో పెరిగిపోయింది. ఏపీలో పరీక్షలపై ప్రభుత్వ�
ఉగాది సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఏపీ సర్కార్ కు ప్లవ నామ సంవత్సరం కలిసి వస్తుందని పండితులు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఏడాది కాస్త జాగ్రత్తగా ఉండాలన్న పండితులు దైవాను
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో సీఎం జగన్ సోమవారం(ఏ
వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రధాని అవుతారని అన్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి జగన్ ప్రధాని కావాలని దేశంలో చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. ఏపీలో పేదవాళ్ల�
అత్యుత్తమ సేవలు కనబరిచిన గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉగాది రోజున సత్కారం చేయాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు గాను ప్రభుత్వం సర్వం చేస్తోంది. తాజాగా సత్కార కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. వాలంటీర్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాదాపు 20వేల పోస్టులకు ఇప్పటికే సీఎం జగన్ గ్రీ�
పరీక్షలు అంటే చాలు.. విద్యార్థుల్లో భయం మొదలవుతుంది. పైగా ఈ ఏడాది కరోనా కారణంగా చాలావరకు సిలబస్ పూర్తి కాలేదు. అయినా పరీక్షలకు సమయం దగ్గర పడిపోయింది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ పెరిగింది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులక�
కడప జిల్లాలోని ప్రఖ్యాత ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణాన్ని ఈసారి పూర్తిగా కోవిడ్ నిబంధనలతో నిర్వహిస్తామని టీటీడీ ఈవో జవహర్రెడ్డి తెలిపారు. రాములోరి కల్యాణానికి కేవలం 5వేల మంది భక్తులకు మాత్రమే పాసుల ద్వారా అవకాశం కల్పిస్తామన్నా�
కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ కు సంబంధించి ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో రోజుకు కనీసం 6లక్షల మందికి
అమ్మఒడి పథకంలో కీలక మార్పులు చేసింది జగన్ సర్కార్. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9 నుంచి 12వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు నగదు బదులు ల్యాప్ టాప్ లను అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన కసరత్తును ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభిం�