Home » ap cm jagan
ఏపీ ప్రభుత్వం తెచ్చిన కీలక బడ్జెట్ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం(మార్చి 26,2021) ఉదయం బడ్జెట్ ఆర్డినెన్సును ఆన్లైన్లో మంత్రులు ఆమోదం తెలిపారు.
విద్యారంగంలో ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అటానమస్ కాలేజీలకు ప్రత్యేకాధికారాలను రద్దు చేశారు. అటానమస్ కాలేజీల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆదేశించారు.
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ పెట్టడం పట్ల రాయలసీమ వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎయిర్ పోర్టుకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరే ఎందుకు పెట్టారు? దాన�
ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. అంతేకాదు ధన్యవాదాలు కూడా చెప్పారు. మ్యాటర్ ఏంటంటే..
కర్నూలు జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది. నిర్మాణం పూర్తయిన ఓర్వకల్లు విమానాశ్రయం నేడు జాతికి అంకితంకానుంది.
ఈ నెల(మార్చి) 31తో తన పదవీ కాలం ముగుస్తుందని, ఆ తర్వాత వచ్చే ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరా? అంటే అవుననే సమాధానం వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించలేమని ఏపీ హైకోర్టు అంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఏపీ కొత్త ఎస్ఈసీ నియామకంపై జగన్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్ కు పంపింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది. రేషన్ స్కీమ్పై ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వ డోర్స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్ స్కీమ్ (ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన)న�