Home » ap cm jagan
tirupati loksabha by election: తిరుపతి లోక్సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికలు జరగడం ఖాయం. ఈ ఉప ఎన్నికతో ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కబోతుందని అంటున్నారు. ఉప ఎన్నికలో అధి�
ap government schools opening date: ఏపీలో స్కూల్స్ను ప్రారంభించే తేదీ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన జగన్ సర్కార్.. మరో నెల రోజుల పాటు ఈ తేదీని వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల నవంబర్ 2న స్కూళ్లు ప్రార�
corona cases in telugu states: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు భారీగా తగ్గాయి. అలాగే డెత్ రేట్ తగ్గింది. అదే సమయంలో రికవరీ ర
Visakha Local Body Elections:విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికలంటే మినీ అసెంబ్లీ ఎన్నికలే. ఎందుకంటే గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 98 డివిజన్లున్నాయి. ఇటీవల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేయగా చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. దీంతో అభ్యర్థు�
sp balu bharat ratna.. ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి భారతరత్న ఇవ్వాలని లేఖలో ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. భారతరత్నకు ఎస్పీ బాలు అర్హుడు అని, ఆయనక
Mudragada Padmanabham.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ముద్రగడ పద్మనాభం. మాజీ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా కంటే కూడా కాపు ఉద్యమ నేతగా ముద్రగడ మంచి గుర్తింపు పొందారు. ఆర్థికంగా వెనుకబడిన తమ సామాజికవర్గానికి రిజర్వేషన్లను పునరుద్ధర
Chintakayala Ayyanna Patrudu.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు జోరు పెంచారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో పరాజయం పాలైనా నిత్యం ప్రభుత్వంపై వీడియోలు రి
ap cm jagan launch ysr jala kala scheme..ఏపీ సీఎం జగన్ నవరత్నాల్లో మరో హామీని అమలు చేశారు. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈసారి రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఏపీ సీఎం జగన్ సోమవారం(సెప్టెంబర్ 28,2020) ఉదయం వైఎస్ఆర్ జలకళ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి
raptadu mla thopudurthi prakash reddy.. అనంతపురం అధికార పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి శంకర్ నారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి మధ్య వివాదాలు ముదురు పాకాన పడ్డాయి. మంత్రి శంకర్ నారాయణను వ్యతిరేకిస్తున్న వారికి మద్దతుగా ప్రకాశ్ రెడ్డితో పాట
tdp leader muthumula ashok reddy.. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్న ఎం.అశోక్రెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడనే టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గిద్దలూరు నుంచి విజయం సాధించిన అశోక్రెడ్డి.. ఆ తర్వాత అధికారంలో�