Home » ap cm jagan
టీడీపీ ప్రభుత్వ హయాంలో హడావుడి చేసిన మాజీ మంత్రి నారాయణ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది హాట్ టాపిక్గా మారింది. టీడీపీలో గత కొంత కాలంగా ఆయన యాక్టివ్గా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ వార్తల్లో నిలిచిన ఆయన.. అధికారం కోల్పోయాక మాత్ర
అధికార పార్టీలో ఉన్న నేతలకు పదవులు దక్కించుకోవాలనే తాపత్రయం కామన్గానే ఉంటుంది. అందులోనూ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి వాటి మీద మరింత ధ్యాస ఎక్కువగా ఉండడం కూడా సహజమే. అలాంటి వారి జాబితా విశాఖ జిల్లాలో చాంతాడంత ఉంది. పలువురు మా
విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొడాలి నానిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ… సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి, పాతూరి నాగభ�
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిన్న(సెప్టెంబర్ 23,2020) ఇద్దరు కీలక వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించిన సీబీఐ అధికారులు… ఇవాళ(సెప్టెంబర్ 24,2020) పులివెందులకు చెందిన ఏడుగురిపై
తిరుమల డిక్లరేషన్ అంశంలో తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనను కేబినెట్ నుంచి తొలగించాలని, అలాగే సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై మంత్రి కొడాలి నా�
విశాఖ జిల్లా టీడీపీలో కలకలం రేగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీకి దగ్గరయ్యారు. గన్నవరం, చీరాల ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం తరహాలోనే పార్టీలో చేరకుండా మద్దతు ప్రకటిస్తున్నారు. గత కొంత కాలంగా సైలెంట్�
Covid-19 Rs 300 prescription: ఏపీ కోవిడ్ 19 కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సి.ప్రభాకర్ రెడ్డి పెట్టిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం రూ.300 ఖరీదు చేసే మందులతో కరోనాను నయం చేయొచ్చు అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్లకు ఈ
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చిలకలూరిపేట మాజీ శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావుది కీలక పాత్ర. పత్తి వ్యాపారిగా ఉన్న పుల్లారావు రాజకీయాల్లో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మ�
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీని నాయకత్వ లోపం వెంటాడుతోంది. దశాబ్ద కాలంగా టీడీపీ జెండా రెపరెపలాడిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయారు. సామాజిక, ఆర్దిక, వ్యక్తిగత బలాలతో నా�
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న తాడికొండ నియోజకవర్గం ఇప్పుడు సంచలనంగా మారింది. అక్కడ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి చుట్టూ వివాదాలు రాజుకుంటున్నాయి. టీడీపీ గెలుస్తుందనుకున్న ఈ నియోజకవర్గంలో హైదరా