Home » AP CM YS Jagan Mohan Reddy
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షించారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పెగాసస్ సాప్ట్ వేర్ కొనుగోలు చేసిందని వస్తున్న వ్యాఖ్యలను టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ శాఖమంత్రి నారాలోకేష్ ఖండించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈరోజు జరిగిన బీఏసీ సమావేశంలో సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో గవర్నర్ ప్రసంగం సమ
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్ధులను క్షేమంగా తీసుకురావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ ను కోరారు. ఈమేరకు ఆయన ఈరోజు కేంద్రమంత్రికి ఫోన
సీఎం జగన్కు ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈనేపధ్యంలో రాష్ట్రంలో కోవిడ్ నివారణ,నియంత్రణ,వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి రేపు సోమవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభి
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల అపాయిట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోం