Home » AP CM YS Jagan Mohan Reddy
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు సీఎం జగన్. ఈ రాత్రికి ఢిల్లీలో తన నివాసంలో బస చేస్తారు. సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురం బయలుదేరతారు. అక్కడ ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించనున్�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జులై 26వ తేదీన కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడతారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు.
మంత్రి పదవి కోసం ఎప్పుడూ అర్రులు చాచింది లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవటంతో నిన్నటి నుంచి అలిగిన ఆయన వద్దకు
సీఎం జగన్ను ఎంతో అభిమానించే రోజా ఈరోజు ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం జగన్ వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. జగన్ ఆమెను ఆశీర్వదించారు. అనంతరం రోజు జగన్ చేతిని తీసుకుని ముద్దాడా
చిత్తూరు జిల్లాలో పెద్దాయనగా పేరు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏపీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడంపై గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని సంతోషం వ్యక్తం చేశారు. కేబినెట్లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ధాపించిన రోజు నుంచి బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు విధానాల పరంగా, రాజ్యాంగ పరంగా పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు ఆర్ధిక అంశాలను ఆమెతో చర్చించారు.